న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని ఎన్నికల గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిషన్) అంటూ ప్రతిపక్షాలు విమర్శించడంపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన ప్రతిసారి పోలింగ్ విన్న
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. సీఎ
న్యూఢిల్లీ : ఏప్రిల్ 6న బీజేపీ 41వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వీడియో కాన్ఫరెన్స�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి క్యాబినె
కోల్కతా: 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై దీదీ మమతా బెనర్జీ పోటీ చేయబోతున్నారా? ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆ�
న్యూఢిల్లీ: భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు బుధవారం పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్న సంద�
తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ కేసు లక్ష్యంగా కేరళలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ సర్కార్పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కొద్దిపాటి బంగారం కోసం కేరళలోని ఎల్డీఎఫ్ సర్కార్ రాష్
ఢాకా : భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించడంలో జమాతే ఇస్లామీ హస్తమున్నదని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి.
న్యూఢిల్లీ : అన్ని ఫార్మాట్లలో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచిన భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు.
న్యూఢిల్లీ: సమాజ హితం కోసం దేశంలోని సామాజిక కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని, వారి కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియ�