న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా దినోత్సవం నాడు వివిధ రంగాల్లో మహిళలు చేసిన వస్తువులను కొనుగోలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అస్సాం మహిళలు చేసిన గముచా, నాగాలాండ్ నుంచి షాల్, గోండ్ పేపర్ పెయిటింగ్
కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రజలు శాంతిని, ప్రగతిని కోరుకుంటున్నారని, రాష్ట్రం బంగారు బెంగాల్గా మారాలని ఆశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం�
ప్రస్తుతం వివిధ రోగాల కోసం వాడే ఔషధాలు ఖరీదైపోయాయని, దాంతో తక్కువ ధరలకే ఔషధాలను అందించే పీఎం జన ఔషధి కేంద్రాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేంద్రు అధికారి గత ఎన్నికల్లో బరిలో నిలిచిన నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు టీఎంసీ అధినేత్రి మమ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా ఎన్నికల వేడి పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రచార పర్వంతో హోరెత్తిస్తుండగా కోల్కతాలో ప్రముఖ స్వీట్ దుకాణం ‘బలరామ్ మల్లిక్�
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గడ్డం పెరుగుతున్న ఫొటోలను ఐదు షేర్ చేస్తూ జీడీపీ మీమ్ తయారు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. అయితే, ఈ మీమ్లో లాజిక్ మిస్ కావడంతో కేంద్ర మంత్రి మురళీధరన
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో ర్యాలీ చేపడుతున్నారు. ఇందులో బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాల్గొనబోతున్నట్లు వా�
జమ్ము: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసించారు. ఈ మధ్యాహ్నం జమ్ములో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశంలోని చాలా మంది నాయకులకు సంబంధ�
న్యూఢిల్లీ: మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ ఈ మూడు నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ నినాదాల వల్లనే ఇప్పుడు భారతీయులు చైనా వస్తువుల వాడకాన్ని �
నష్టదాయక పీఎస్యూలను వదిలించుకోవాల్సిందే వారసత్వంగా వస్తున్నాయని వాటిని నడపలేం వాటికి తోడ్పాటునివ్వడం సాధ్యం కాదు అలా చేయడం ఆర్థిక వ్యవస్థకు పెనుభారమే వ్యాపారం చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు ప్రజా సంక్ష