రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా మెగాస్టార్ మాత్రం అవసరమైన సందర్భాల్లో ముందుంటున్నారు. అటు సినీ పరిశ్రమ విషయంలోనే కాదు ఇటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఖచ్చితంగా తన నిర్ణయాన్ని తెలుపుతున్నారు. అ
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ కవి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శంఖఘోష్ (89) మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం బెంగాలీ సాహిత్య రంగానికేగాక, భారత సాహిత్య ర�
ఢిల్లీ : దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని.. లాక్డౌన్ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కూడా క�
Lock down | రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను చివరి అస్త్రంగానే భావించాలి.. లాక్డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు.
ఢిల్లీ : రెండో దశలో కరోనా తుఫాన్ వలె విరుచుకుపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో సమావేశం పూర్తి అనంతరం దేశంలో కొవిడ్ పరిస్థితులపై జాతినుద్దేశించ
న్యూఢిల్లీ: కన్నడ సాహిత్యరంగ ప్రముఖుడు, రచయిత, నిఘంటుకర్త వెంకటసుబ్బయ్య మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. కన్నడ భాష అభివృద్ధి కోసం వెంకటసుబ్బయ్య ఎంతో కృషి చేశారని ప్రధాన�
న్యూఢిల్లీ : దేశ భద్రతను మోదీ సర్కార్ ప్రమాదంలో పడవేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో చర్చలు దండగమారి ప్రక్రియని వ్యాఖ్యానించారు. గోగ్రా, డెస్పాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై పలు సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కౌంటర్ ఇచ్చారు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. నేను క�
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసన్సోల్ బహిరంగసభలో ప్రసంగించిన ప్రధాన
తమిళ నటుడు వివేక్ ఈ రోజు తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వివేక్ హఠాన్మరణం అభిమానులని, సెలబ్రిటీలను, శ్రేయోభిలాషులను షాక్కు గురి చేసింది. నటుడిగానే కాకుండా సామాజిక వే