ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన ఏ రాష్ట్రంలో కాలిడితే అక్కడ తన వ్యూహంతో తన సాయం కోరిన రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ తో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో భారత సైన్యం సేవలను వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దవాఖ�
న్యూఢిల్లీ: సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా నడుస్తున్న ఓ హ్యాష్ట్యాగ్ను ఆ సంస్థ తాత్కాలికంగా తొలగించడమే దీనికి కారణం. ఫేస్బుక్లో కొన్నాళ్లు�
Japan PM Suga Yoshihide: ప్రధాని నరేంద్రమోదీకి ఈ మధ్యాహ్నం జపాన్ ప్రధాని సుగా యొషిహిడే ఫోన్ చేసి మాట్లాడారు. భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి గురించి ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చించారు.
రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా మెగాస్టార్ మాత్రం అవసరమైన సందర్భాల్లో ముందుంటున్నారు. అటు సినీ పరిశ్రమ విషయంలోనే కాదు ఇటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఖచ్చితంగా తన నిర్ణయాన్ని తెలుపుతున్నారు. అ
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ కవి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శంఖఘోష్ (89) మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం బెంగాలీ సాహిత్య రంగానికేగాక, భారత సాహిత్య ర�
ఢిల్లీ : దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని.. లాక్డౌన్ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కూడా క�
Lock down | రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను చివరి అస్త్రంగానే భావించాలి.. లాక్డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు.
ఢిల్లీ : రెండో దశలో కరోనా తుఫాన్ వలె విరుచుకుపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో సమావేశం పూర్తి అనంతరం దేశంలో కొవిడ్ పరిస్థితులపై జాతినుద్దేశించ