దేశ ప్రధాని హోదాలో ఉండి తెలంగాణ ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మ
షాబాద్ : బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు చేవెళ�
Minister Koppula Eshwar | విభజన హామీలను మోదీ నెరవేర్చకపోవడం తీవ్ర విచారకరమని అన్నారు. తెలంగాణ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుంటే, దాన్ని చూసి మోదీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కార్మికులను స్వస్థలాలకు పంపిందని, దీ�
కరోనా కట్టడికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్పై ఆడిట్ నివేదిక వెల్లడైన నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి జల సంరక్షణ, నదుల అనుసంధానంతో సాగు విస్తీర్ణం పెంపు తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పత్తులకు ప్రోత్సాహం హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగం�
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేర చరిత్ర గలవారందరికీ ఆ పార్టీ టిక్కెట్లిచ్చిందని ఆరోపించారు. పేదలు, రైతు వర్గాల సమస్యలపై సమాజ�
భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు విపరీతంగా దెబ్బ తిన్న విషయం విదితమే. ఇరు దేశాలు కూడా చర్చల విషయంలో గానీ, భేటీల విషయంలో గానీ చాలా స్తబ్దుగా వున్న విషయం తెలిసిందే. అయితే తెర వెనుక భారత్, పాక్ మ
హైదరాబాద్ ;హైదరాబాద్లో ఓ చిన్న ఫ్లైవోవర్ కడితే.. దాన్ని ఫొటో కొట్టి ఉత్తరప్రదేశ్లో కట్టినమని పెట్టుకుంటరు. తెలిసిన పిల్లలు కొందరు అలాంటివి బయటపెడుతున్నా సిగ్గులేదు. వేరే దేశంలో జరిగేది తీసుకువచ్చి �
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తైన తర్వాత లోక్ సభలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ తర్వాత సభ వాయిదా పడింది. దీని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ