Jandhan | విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో హామినిచ్చారు. దీంతో కోట్లాది మంది సామ�
దేశాన్ని సూపర్ పవర్గా మార్చాలంటే మనం ‘3ఐ’ మంత్రమైన ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్లపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్�
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని డిమాం
బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్నది. నిధుల కేటాయింపు, పూర్తయిన పనులపై రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 25
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. 50శాతం సీట్లలో అసలు గెలుపు ఊసే లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వార�
దేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి ఒక ప్రధానమైన చర్చాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని చట్టబద్ధం చేసే యోచనతో ముందుకురావడమే ఇందుకు కారణం. తొమ్మిదేండ్ల పాలనలో దీన్ని పట్టించుకోని నరేంద్�
రాష్ట్ర విభజన హామీ లు అమలు చేయని ప్రధానికి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం వరంగల్లోని ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంల�
దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాకతీయుల గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఏవేవో ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. వరంగల్ ప్రజానీకానికి ఉపయోగపడే ముచ్చట ఏమైనా చెప్పుతాడేమో వినాలని తెలంగాణ ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్�
Minister KTR | తెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) వెంటనే క్షమాపణలు(Apologies) చెప్పాలని రాష్ట్ర మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి కె తారకరామారావు(IT Minister KTR) డిమాండ్ చేశారు.
Boinpally Vinod Kumar : ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన
కరువు దృశ్యాల చిత్రీకరణకు, పేదరికానికి సెట్టింగ్ అవసరం లేకుండా సహజంగా చిత్రీకరించవచ్చు అన్నట్టుగా ఉండేది తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం. ఎట్లుండె తెలంగాణ ఇప్పుడెట్లయింది? మంత్రం వేస్తే అయిందా?కాలమే మార్చ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణకు, ఖమ్మం జిల్లాకు ఏం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.