Elon Musk: టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్.. ఇండియా టూర్ను రద్దు చేసుకున్నారు. ఆ ట్రిప్ను వాయిదా వేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో
‘పాలకులకు సత్యనిష్ఠ మినహా మరేదీ ప్రజా విశ్వాసాన్ని సంపాదించలేదు’ అని అన్నారు భీష్ముడు. ఇది సార్వత్రిక సత్యం. కానీ, ‘పొద్దున విత్తునాటి, రాత్రికి పండు కోసుకోవాలనే’ అత్యాశాపరులైన నేతలు, ఆధునిక భారతంలో అడ్
అద్దం అబద్ధం చెప్పదు. బింబానికి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మన ముఖంలో ఏవైనా మరకలుంటే వాటిని తుడిచేసుకునే ప్రయత్నం చేయాలి కానీ, అద్దాన్ని నిందించడం తగదు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే ఆ �
PM Modi | రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ఆ దేశ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోప�
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో నూతన స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్కీం కోసం రూ.500 కోట్ల నిధులను ప్రకటించింది. ద్విచక్ర,
ఇకపై ఏటా సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించడంపపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా�
Vande Bharat | దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా, నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వ�
PM Modi | ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి 20 ఏండ్లు పట్టేదని మోదీ ఎద్దేవా చేశారు. ఇవాళ అ�
PM Modi | దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులను అందజేశారు. నేషన�
Ajit Pawar | నరేంద్రమోదీయే మూడోసారి కూడా ప్రధాని కావాలని దేశంలోని 65 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని సంకీర�
PM Modi : మహిళల ఆర్ధిక శక్తిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీ శక్తి అద్వితీయ పాత్ర పోషించిందని ప్ర