Arvind Kejriwal | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై శుక్రవారం జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్.. లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. తొలి రోజే అధికార
ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే అయోధ్యలోని రామమందిరాన్ని శుద్ధిచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. రామమందిర నిర్మాణంలో ప్రధాని మోదీ ప్రొటోకాల్ను పాటించలే
రేవంత్రెడ్డి దేశంలోనే అత్యంత అబద్ధాలు చెప్పే సీఎం అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నా రు. బీజేపీ భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ము�
Minister Komatireddy | మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలో వస్తే రష్యాలో మాదిరిగా దేశంలో ప్రజాస్వామ్యం ఖతం అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
PM Modi | ఏపీలో వైసీపీపై ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాఫియా పేరిట విధ్వంసానికి పాల్పడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi ) ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రాంతం కామారెడ్డి అని, ఎంతో చైతన్యవంతమైన ప్రాంతమని కేసీఆర్ కితాబునిచ్చారు. పోరాటాల గడ్డ కామారెడ్డి అంటూ చెప్పారు. పోలీస్ కిష్టయ్య తుపాకీతో ప్రాణాలు తీ
KTR | ఈ దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి.. కానీ దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రా
R. Krishnaiah | భారత రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని వస్తున్న ఆరోపణలపై కేంద్రంలోని బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు, ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. అబద్ధాలు, ప్రజల మనోభావాలను మంటగలపడం ఆయ
KTR | ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి నార్త్ ఇండియాలో ఎదురు గాలులు వీస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత ప్రజలు మోదీ నాయకత్వాన్ని తిరస్కరిస్తున�
Loksabha Elections 2024 : పశ్చిమ బెంగాల్లో టిఎంసి, కాంగ్రెస్ ఘర్షణ పడుతున్నట్టు నటిస్తున్నాయని, అయితే ఈ రెండు పార్టీల స్వభావం, సిద్ధాంతం ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.