Narayanpet | పింఛన్ కోసం వృద్ధులు(Elderly people) నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు (Pension) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.
కేసీఆర్ హయాంలో విద్యార్థుల భోజన పథకంలో ఎంతో నాణ్యత పాటిస్తూ వచ్చేవారు. చిన్నపాటి పొరపాట్లు కూడా రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చేవారు. కానీ కాం గ్రెస్ పదకొండు నెలల పాలనలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా వండివడ్డ�
పచ్చటి పొలాలు, పక్కనే తుంగభద్ర నదీతీరాన ప్రశాంతమైన వాతావరణం లో 12 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. అయితే ఆ గ్రామాల ప్రజలు, రైతుల కు ఇథనాల్ కంపెనీ ఏర్పాటవుతుందన్న పిడుగులాంటి వార్త
భూతగాదాకు ఒకరు బలయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఊట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలోని దళిత కాలనీకి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు
ఈతవనం దగ్ధమైన ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం భైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. భైరంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దహనం చేశారని గీత కార్మికుల అనుమానిస్తున్నా�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్
30 ఏండ్లుగా ధర్నాలకే పరిమితమైన నారాయణపేట సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వపరం చేయడమే కాక, అందులో ఏండ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని
చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ప్రిన్సిపల్ సెన్సేషన్ జడ్జి రఫీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి నారాయణపేట, సెప్టెంబర్ 3 : న్యాయమూర్తుల
జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులు అందుబాటులో ఉండాలి పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నారాయణపేట టౌన్, జూలై 29 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధిక
నారాయణపేట, జూలై 1: దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడమేకాకుండా ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ ఇస్తుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభివృద్దిశాఖ, ఎమ�
నారాయణపేట టౌన్, జూన్ 3: పట్టణప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇండ్లలో తడి, పొ�
రాయిచూర్ బీజేపీ ఎమ్మెల్యేకు పేట ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి సవాల్ ప్రగతి సభలో చెప్పినట్లుగా 24గంటల్లోనే ప్రెస్మీట్ నారాయణపేట, మే 10: ‘నోటికి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడడం కాదు..ఎనిమిది సంవత్సర
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు పరీక్షలు రాయనున్న 9,186 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు జిరాక్స్ సెంటర్ల మూసివేత నారాయణపేట, మే 5 : ఇంటర్మీడియట్ �