హైదరాబాద్ సీసీఎస్, నారాయణపేట జిల్లా మద్దూర్లో న మోదైన కేసులపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఎనిమిది మందితో సిట్ వేస్తూ డీజీ పీ శివధర్రెడ్డి మంగళవా�
నారాయణపేట జిల్లా గజరందొడ్డి వాగు నుంచి ఇసుక తరలింపును స్థానికులు అడ్డుకున్నారు. టీజీఎండీసీ ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు ఉండగా.. ఇక్కడి నుంచి తరలించొద్దంటూ చిట్యాల, మందిపల్లి, గజరందొడ్డి గ్రామాల రై�
అభం.. శుభం తెలియని చిన్నారులను ఓ తండ్రి అతి కిరాతంగా హత్యచేసి, ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందిన హృదయ విదారక ఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. మరికల్ సీఐ రాజేందర్రెడ్డి, ఎస్సై �
‘పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ తోడేస్తున్నది.. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు.. ఇదంతా అధికారుల అండలోనే కొనసాగుతున్నది’.. అంటూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా