ఆగి ఉన్న లారీని ఓల్వో బస్సు ఢీకొట్టగా 18 మందికి గాయాలైన ఘటన గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని 167 జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది.
Farmers Angry | నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం ఉందని చెప్పిన అధికారులే డుమ్మా కొట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
School Development | తాము చదివిన పాఠశాలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు.
పేట పట్టణానికి చెందిన మానసవీణ కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ వరల్డ్ నుంచి మెడల్, ప్రశంసాపత్రం అందుకున్న ది. 2023 డిసెంబర్ 23వ తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ వరల్డ�
నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. నారాయణపేట జిల్లా మక్తల్లో మండలం ఉప్పర్పల్లిలో పిడుగుపడటంతో భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) అక్కడికక్కడే మృతి చ
‘మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో.. నీ భరతం పట్టడం.. నిన్ను సీఎం పదవి నుంచి దించడం ఖాయం’ అని పేర్కొంటూ సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తున్నది.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో కడెం కాలువ నీరు చివరి ఆయకట్టు వరకూ అందక వరిచేను ఎండిపోయింది. కడెం ప్రాజెక్టు 13 డిస్ట్రిబ్యూటరీ కాలువ నీరు అందుతుందనే ఆశతో రైతులు సాగుచేయగా, కడెం కాలువ నీరు
Bhagat Singh Anniversary | షాహిద్ భగత్ సింగ్ , రాజ్గురు స్ఫూర్తితో యువకులు దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీపీఎం మాస్ లైన్ నారాయణపేట జిల్లా నాయకులు కిరణ్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ పిలుపునిచ్చా
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూత వేటు దూరంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు ఎండిపోయే పరిస్థిత