కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల అవలంభిస్తున్న వివక్ష వైఖరిని నిరసిస్తూ గురువారం ఉదయం 9గంటలకు పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తాలో మహారైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఎస్.రాజేందర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వారా నారాయణపేట జిల్లాలోని సర్కారు బడులు బాగుపడనున్నాయి. నారాయణపేట జిల్లాలోని 11మండలాల్లో మొదటి విడుతలో మొత్తం 174 పాఠశాలలకు ఈ
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర చమురు ఉత్పత్తులపై ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నదని సీపీఎం జిల్లా కార్యదర్శి బాలరాం అన్నారు. సీపీఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు ఆదివ
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్ అన్నారు. పట్టణంలోని సరాఫ్ బజార్ లో బాలాజీ జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద
జిల్లాకు మంజూరై న రైతు కల్లాలను వెంటనే పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన 2, 4వ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్�
సంక్షేమ చట్టాలపై ప్రతిఒక్క రూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హరిచందన స్పష్టం చేశా రు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2017, దివ్యాంగుల చట్టం 2016 తెలుగు �
మాతృభాష తెలుగును రక్షించుకోవాలని ఉపాధ్యాయులు నాగార్జునరెడ్డి, రెడ్డె ప్ప అన్నారు. మండలంలోని బొమ్మన్పాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అంతర్జాతీయ మాతృభా షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. �
పట్టణంలోని నారాయణస్వామి శివాలయం, లింగయ్య ఆ లయం నుంచి 135 మంది శివస్వాములు సోమవారం శ్రీశైలాని కి పాదయాత్రగా బయలుదేరివెళ్లారు. గురుస్వాములు ఇరుముడులు కట్టి పూజలు చేయగా, మ హిళల మంగళ హారతులు, శరణుఘోషల మధ్య స్వ�
తల్లిదండ్రులు ఆ డ, మగ అనే తేడా లేకుండా తమ పిల్లలను పెంచి, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవియాదవ్ అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులత�
నవాబ్పేట, జనవరి 24 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చెన్నవీరయ్య కోరారు. మండలంలోని కొల్లూరు గ్రామంలో నిర్వహించిన ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్లో వి�
మండల సమావేశంలో ఎమ్మెల్యే ‘చిట్టెం’ కృష్ణ, జనవరి 24 : పంచాయతీ నిధులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సర్పంచులకు సూచించారు. సోమవారం కృష్ణ మండల కేంద్రంలో నిర్వహించిన మండల పరిషత్
పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పలు అభివృద్ధి పనుల పరిశీలన వేగవంతం చేసి అందుబాటులోకి తేవాలి అధికారులకు పలు సూచనలు నారాయణపేట టౌన్, జనవరి 23 : మిషన్ భగీరథ ప థకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటి అందిస్తున్నామ�