ఒమిక్రాన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి కలెక్టర్ హరిచందన నారాయణపేట టౌన్, నవంబర్ 30 : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడకుండా ప్రజలు మాస్కు ధరించడ
మూల సూత్రాల ఆధారంగా నడుచుకోవాలి కలెక్టర్ హరిచందన, పాలమూరు విశ్వవిద్యాలయం సహా ఆచార్య డాక్టర్ భూమయ్య ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రవేశికపై ప్రతిజ్ఞ నారాయణపేట టౌన్, నవంబ
నారాయణపేట టౌన్, నవంబర్ 18: బాలలందరూ బడికి వెళ్లి చదువుకోవాలని, ఉన్నత విద్యను అభ్యసించి ఇతరులకు ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బాలల వారోత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయం ను�
నారాయణపేట : నారాయణపేట పట్టణ శివారులోని సింగారం చౌరస్తాలో దారుణం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం దాబాపై మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కర్ణాటకకు చెందిన వంశిరాజ్(21), రవి(22) అనే �
ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకుడు చంపాలాల్ తప్పులు లేకుండా సిద్ధం చేసుకోవాలి బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పని చేయాలి నారాయణపేట టౌన్, నవంబర్ 6 : ఓటరు జాబితా పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ పార్టీలు ప్రతి �
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుఉమామహేశ్వరం క్షేత్రం నుంచి ప్రారంభంమరో శబరిపీఠంగా మద్దిమడుగు ఆలయంలక్షల సంఖ్యలో దీక్ష స్వీకరించనున్న స్వాములుఅచ్చంపేట, నవంబర్ 5 : నల్లమల ప్రాంతం మద్దిమడుగు క్షేత్రం�
అటవీ రక్షణ, హరితహారంపై చర్చ జిల్లాలో రెండు మండలాల్లో పోడు భూములు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించాలి గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అఖిల పక్ష నాయకులతో సమావేశం నారాయణ�
ఘనంగా ఏకాదివస్ విద్యార్థులు, అధికారులు ప్రతిజ్ఞ నారాయణపేట, అక్టోబర్ 31 : సర్దార్ వల్లాభాయ్ పటే ల్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు ఎస్పీ(డీఏఆర్) భరత్ అన్నారు. ఆదివారం పటేల్ జయం తి సందర్భంగా
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోవాలి లీడ్ బ్యాంకు అధికారులతో కలెక్టర్ హరిచందన నారాయణపేట టౌన్, అక్టోబర్ 28 : ప్రభుత్వం వివిధ శాఖల నుంచి అందజేస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియో గం చేసుక
బంజారాహిల్స్ : కమిషన్ ఇవ్వలేదన్న కక్షతో మామ వరసయ్యే వ్యక్తి పై కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన రియల్టర్, నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డిగారి రవీందర్రెడ్డి అపోలో ఆస్ప
మక్తల్ రూరల్: హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన ఛత్రపతి శివాజీని తాను కించపరచే విధంగా మాట్లాడలేదని అన్నారు. ఒక వేళ తాను మ ట దొర్లినట్లు భావిస్తే క్షమించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స
మక్తల్ రూరల్: మక్తల్ పట్టణంలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్దరణ పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన వేణుగోపాల స్వామి దేవాలయం శిథిల
ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్ నారాయణపేటలో100 పడకల పిల్లల దవాఖాన ప్రారంభం హాజరైన ఎంపీ మన్నె, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన నారాయణపేట, అక్టోబర్ 21 : పట్టణంలో ఏర్పాటు చేస
ఊట్కూర్: అన్నదాతను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే �