6 గేట్లెత్తి దిగువ జూరాలకు నీటిని విడుదల మక్తల్ రూరల్: మక్తల్ మండలంలోని సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో శనివారం ఉదయం ర�
వివిధ కళాశాలల్లో బతుకమ్మ వేడుకలు సందడి చేసిన అధ్యాపకులు, విద్యార్థులు నారాయణపేట టౌన్, అక్టోబర్ 8 : రంగు రంగుల పూ లను కూర్చి పేర్చి తయారు చేసిన బతుకమ్మ భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమని ప్రిన్సిపాల్ మెర్�
ధన్వాడ, అక్టోబర్ 8 : శరన్నవ రాత్రి ఉత్సవాల సందర్భం గా మండలంలోని అంభాభవాని ఆలయంలో రెండో రోజు అ మ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గ్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అ ద�
నారాయణపేట టౌన్, అక్టోబర్ 1 : పర్యావరణ పరిరక్షణకు మహిళలు ఇంటి నుంచే కట్టుబడి ఉండాలని, తడి, పొడి చెత్తను ఇంటిలోనే వేరు చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని కలెక్టర్ హరిచందన అన్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవ్ �
మక్తల్ రూరల్: రాష్ట్రంలో మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని భూత్పూర్ గ్రామంలో భూత్పూర్ బ్యాలెన్సింగ్ రి�
త్వరలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 29: ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం ఒక్క పీఆర్టీయూతోనే సాధ్యమని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ అన్నారు.
జిల్లాలో కొత్త కంపెనీలు ఏర్పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం కలెక్టర్ హరిచందన నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 27 : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు టీఎస్ ఐపాస్ నుంచి అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ హరిచందన అ�
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 27 : ఉద్యమకారుల తరపున న్యాయ పోరాటం చేసిన గొప్ప ప్రజాస్వామికవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ హరిచందన అన్నారు. బాపూజీ జయంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని కలెక్�
ఊట్కూర్, సెప్టెంబర్ 26 : సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఎ వరి స్థాయిలో వారు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చార�
కొవిడ్ నిర్మూలన కోసమే ప్రత్యేక డ్రైవ్ సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వద్దు అదనపు కలెక్టర్ చంద్రరెడ్డి ఊట్కూర్, సెప్టెంబర్ 24 : మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతిని�
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పంటకు సబ్సిడీ అందిస్తాం కలెక్టర్ దాసరి హరిచందన మరికల్, సెప్టెంబర్ 24 : రైతులు ఒకే రకమైన పంటలు పండించకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వ చ్చే ఆయిల్పామ్ సాగుపై జిల్ల
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 23 : మహిళలు పౌష్టికాహారం తీసుకొని రక్తహీనత బారిన పడకుండా ఆరోగ్యా న్ని కాపాడుకోవాలని జిలా ్లపరిషత్ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గురువారం మహి�
నర్వ: గ్రామాలలో ఉండే రైతులను కూలీల స్థానం నుంచి యజమానుల స్థాయికి చేర్చి వారిని రాజును చేయడమే తెరాసా ప్రభుత్వ ధ్వేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం జడ్పీ చైర్మన్ వనజాగౌడ్తో కలిస�
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 21 : వ్యాక్సిన్ వేసుకొని కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ పొందాలని టీ ఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుభాశ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 2వ వార్డులో సిబ్బంది ఇంటింటికీ తిరి గి వార�