భక్తిశ్రద్ధలతో జల్దిబిందె ఊరేగింపు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఊట్కూర్, సెప్టెంబర్ 5 : కొలిచిన వారికి కొంగు బంగారమై దీవించే పులిమామిడి శ్రీరామలింగేశ్వర స్వామిని ద ర్శించుకునేందుకు వ�
పవన్ సినిమాలో అవకాశం నా అదృష్టంప్రభుత్వ పింఛనే ఆసరాగా మారిందికిన్నెర మెట్ల కళాకారుడు దర్శన మొగులయ్య తెలంగాణలోనే కిన్నెర కళకు గుర్తింపుపవన్కల్యాణ్ సినిమాలో అవకాశం రావడం అదృష్టంప్రభుత్వం అందజేస్త�
కలెక్టర్ హరిచందనపేట జిల్లా దవాఖానకు స్పాట్కేర్ మెడికల్ పరికరం వితరణ నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 2 : కియోస్క్ లేదా స్పా ట్కేర్ పరికరంతో రోగులు మెరుగైన వైద్యం పొందవచ్చని కలెక్టర్ హరిచందన అన్నారు.
జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు నర్సింహగౌడ్ నారాయణపేట, ఆగస్టు 29 : యువకులు, క్రీడాకారు లు చదువుతోపాటు క్రీడల్లో మంచిగా రాణించాలని జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు నర్సింహగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్�
భక్తులతో కిక్కిరిసిన ఆలయాలునైవేద్యాలు సమర్పించిన భక్తులు కోస్గి, ఆగస్టు 28 : మండలంలోని తోగాపూర్ పందిరి ఆంజనేయస్వామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి శ్రావణమాసంలో మూడో శనివారం నిర్వహించే ఉత్సవాలు ఈ ఏ
ఊట్కూర్, ఆగస్టు 26 : వానకాలం సీజన్లో మండల రైతులు వరి పంట సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నా రు. రెండేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో వ్య వసాయ బావులు, చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరిం ది. ఈక్రమం�
నారాయణపేట, ఆగస్టు 26 : ప్రస్తుత పోలీసు వ్యవస్థలో మహిళల ప్రాధాన్యత, అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై నారాయణపేట సర్కిల్ ఇన్చార్జి, సీఐ ఇఫ్తెకార్ అహ్మద్ ఆధ్వర్యంలో గురువారం నారాయణపేట, దామరగిద్ద పోలీసులకు జండ�
ఊట్కూర్, ఆగస్టు 26 : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రం చేయించాలని ఎంపీడీవో వెంకటయ్య అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ..సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభం క�
అంగన్వాడీ టు పీజీ వరకు ప్రారంభం 30 లోగా అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులు మహబూబ్నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరో�
వ్యాపార నిర్వహణకు రుణాలు అందజేత కుటుంబానికి అండగా నిలవాలనేదే సర్కార్ ఉద్దేశం మే నెల నుంచి ‘న్యూ ఎంటర్ప్రైజెస్’ పథకం అమలు జిల్లాలో 95,117 మంది సభ్యులకు 1,114 యూనిట్లకు రుణాలు నారాయణపేట టౌన్, ఆగస్టు 23 : మహిళ�
25 నుంచి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ జిల్లాలో 1,61,915 మంది పిల్లలకు 1,97,936 మాత్రలు రెండేండ్ల లోపు వారికి సగం, 3 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలకు పూర్తి మాత్ర ఇంటింటికెళ్లి మాత్రలు సరఫరా చేయాలి కలెక్టర్ హరిచందన నారాయణప�
ఊట్కూర్, ఆగస్టు 23 : శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు. మండలంలోని తిప్రాస్పల్లి గ్రామ శివారులో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప�
ప్రైవేట్ దందా, మార్కెట్ స్థలాన్ని ఆక్రమించిన వారికి నోటీసులుడబ్బాలను తొలగించేందుకు రంగం సిద్ధం కోస్గి, ఆగస్టు 22 : కొత్త పాలకవర్గంలోనైనా కోస్గి మార్కెట్యార్డు తీరు మారుతుందా… మార్కెట్ సముదాయంలోని ప�
భక్తులతో కిక్కిరిసిన ఆలయాలుదేవాలయాల్లో ప్రత్యేక పూజలువాయినాలు, పసుపు, కుంకుమలుఅందజేసుకున్న మహిళలు కృష్ణ, ఆగస్టు 20 : శ్రావణమాసం రెండో శుక్రవా రం పురస్కరించుకొని మండలకేంద్రంతోపాటు చే గుంట పార్వతీ పరమేశ్�