నేడు నాగుల పంచమి.. కందుకూరులో ప్రత్యేకం తేళ్ల పంచమి అనాదిగా వస్తున్నఆచారం నారాయణపేట, ఆగస్టు 12 : నాగుల పంచమి రోజున పుట్ట వద్ద కు వెళ్లి విగ్రహాలకు, పుట్టలకు పూజలు చేసి పాలు పోయడం చూ స్తుంటాం. దేశ వ్యాప్తంగా ఇ�
కృష్ణ, ఆగస్టు 8 : ఆషాఢ చివరి రోజూ ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని మండలంలోని ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటి స్తూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేం ద్రంతోపా�
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది నారాయణపేట టౌన్, ఆగస్టు 8 : సీజనల్ వ్యాధులపై ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని వైద
ప్రత్యేక గుర్తింపు కోసం కృషి చేస్తాం హైదరాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నారాయణపేట రూరల్, ఆగస్టు 7 : పేట చేనేత చీరలకు జాతీయస్థాయిలో మంచి ఆదరణ, గుర్తింపు ఉం దని, ప్రత్యేక గుర్తింపు కోసం లయన్స్
నారాయణపేట టౌన్, ఆగస్టు 7 : చేనేత కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అ న్నారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జౌళి �
మరికల్, ఆగస్టు 7 : బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడం తల్లిపాలతో సాధ్యం అవుతుందని ఐసీడీఎస్ సీడీపీవో సరోజిని అన్నారు. శనివారం మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహిం�
మరికల్, ఆగస్టు 4:తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ రహదారులకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పల్లెగడ్డ, పెద్దచింతకుంట దగ్గర రహదారుల నిర్మాణాల�
దగ్గర ఉండి పనులు చేయించిన ఎమ్మెల్యేసాగునీరు విడుదలకు మార్గం సుగమమంమక్తల్ రూరల్, ఆగస్టు 2 : భీమా ఎత్తిపోతల పథకం ఫేజ్-1లో అంతర్భాగమైన సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి) బ్యాలెన్సింగ్ హైలెవల్ కెనాల్ పునరుద�
ఈ నెల నుంచే అమలయ్యేలా చర్యలు సంఘంలో సభ్యత్వం తీసుకున్న వారికి వర్తింపు సభ్యురాలు మరణిస్తే రూ.లక్ష బీమా జిల్లాలో 21,500 మంది సభ్యులకు లబ్ధి నారాయణపేట టౌన్, ఆగస్టు 1 : స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపే�
నదీ పరీవాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ప్రతి గ్రామంలో దండోరా వేయించాలి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలి ఎస్పీ డాక్టర్ చేతన నారాయణపేట, జూలై 30 : కర్ణాటకలో కురిసిన వర్షాలకు ఆల్మట్టి, నారాయణప�
మల్దకల్, జూలై 29 : మండలంలోని బూడిదపాడు గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు జీవన ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఏవో గోవింద్నాయక్, ఏడీ�
ప్రజలు భాగస్వాములు కావాలిప్రతాప రుద్రుడి కోట అభివృద్ధికి కృషిఅటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారిఅమ్రాబాద్, జూలై 29 : అడవుల అభివృద్ధిలో ప్రజ లు భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ శాఖ మ
గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్పాత కలెక్టరేట్లో దవాఖాన, రైతు బజార్త్వరలో కొత్త కలెక్టరేట్లోకి పాలనా యంత్రాంగంజనరల్ దవాఖానలో ఎంసీహెచ్ నిర్మాణంఉమ్మడి జిల్లా వాసులకు మెరుగైన సేవలుమహబ