అంగన్వాడీ టు పీజీ వరకు ప్రారంభం 30 లోగా అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులు మహబూబ్నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరో�
వ్యాపార నిర్వహణకు రుణాలు అందజేత కుటుంబానికి అండగా నిలవాలనేదే సర్కార్ ఉద్దేశం మే నెల నుంచి ‘న్యూ ఎంటర్ప్రైజెస్’ పథకం అమలు జిల్లాలో 95,117 మంది సభ్యులకు 1,114 యూనిట్లకు రుణాలు నారాయణపేట టౌన్, ఆగస్టు 23 : మహిళ�
25 నుంచి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ జిల్లాలో 1,61,915 మంది పిల్లలకు 1,97,936 మాత్రలు రెండేండ్ల లోపు వారికి సగం, 3 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలకు పూర్తి మాత్ర ఇంటింటికెళ్లి మాత్రలు సరఫరా చేయాలి కలెక్టర్ హరిచందన నారాయణప�
ఊట్కూర్, ఆగస్టు 23 : శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు. మండలంలోని తిప్రాస్పల్లి గ్రామ శివారులో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ప�
ప్రైవేట్ దందా, మార్కెట్ స్థలాన్ని ఆక్రమించిన వారికి నోటీసులుడబ్బాలను తొలగించేందుకు రంగం సిద్ధం కోస్గి, ఆగస్టు 22 : కొత్త పాలకవర్గంలోనైనా కోస్గి మార్కెట్యార్డు తీరు మారుతుందా… మార్కెట్ సముదాయంలోని ప�
భక్తులతో కిక్కిరిసిన ఆలయాలుదేవాలయాల్లో ప్రత్యేక పూజలువాయినాలు, పసుపు, కుంకుమలుఅందజేసుకున్న మహిళలు కృష్ణ, ఆగస్టు 20 : శ్రావణమాసం రెండో శుక్రవా రం పురస్కరించుకొని మండలకేంద్రంతోపాటు చే గుంట పార్వతీ పరమేశ్�
కోస్గి, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ పిలుపుమేరకు దళితబంధు ప్రారంభోత్సవ సభకు టీఆర్ఎస్ నాయకులు హు జూరాబాద్కు తరలివెళ్లారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు కార్యక్రమాన్ని సీఎం సోమవారం ప్రారం�
జెండావందనానికి మున్నూర్వాడ పాఠశాల దూరం నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ కోస్గి, ఆగస్టు 15 : మండలంలోని పం దిరి హనుమాన్ పాఠశాల ‘నమస్తే తెలంగా ణ’ వరుసకథనాలతో ఆదివారం తెరుచుకుంది. కొంతమంది ఉపాధ్యాయులు తమ స్వార్థాని�
నారాయణపేట టౌన్, ఆగస్టు 15 : 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన స్టాళ్ల ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ�
ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ నారాయణపేట, ఆగస్టు15: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ, హరిత తెలంగాణ, జలసిరుల తెలంగాణ దిశగా మనం అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ స్పష్టం చ
నారాయణపేట టౌన్, ఆగస్టు 14 : ప్రజల్లో దేశభక్తి పెరుగాలని వీహెచ్పీ నగర అధ్యక్షుడు నర్సింహులు అన్నా రు. శనివారం వీహెచ్పీ ఆధ్వర్యంలో అఖండ భారత్ దివస్ను ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా భారతమాత చిత్రపటాని�
ప్రత్యేక పూజలు దర్శనం కోసం బారులు దీరిన భక్తులు కిక్కిరిసిన ఆలయాలు దామరగిద్ద, ఆగస్టు 13 : మండలంలోని వివి ధ గ్రామాల్లో శుక్రవారం నాగుల పంచమిని భక్తు లు ఘనంగా నిర్వహించారు. క్యాతన్పల్లి వీరభద్రేశ్వరస్వామి