బంజారాహిల్స్ : కమిషన్ ఇవ్వలేదన్న కక్షతో మామ వరసయ్యే వ్యక్తి పై కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన రియల్టర్, నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డిగారి రవీందర్రెడ్డి అపోలో ఆస్ప
మక్తల్ రూరల్: హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన ఛత్రపతి శివాజీని తాను కించపరచే విధంగా మాట్లాడలేదని అన్నారు. ఒక వేళ తాను మ ట దొర్లినట్లు భావిస్తే క్షమించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స
మక్తల్ రూరల్: మక్తల్ పట్టణంలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్దరణ పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన వేణుగోపాల స్వామి దేవాలయం శిథిల
ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్ నారాయణపేటలో100 పడకల పిల్లల దవాఖాన ప్రారంభం హాజరైన ఎంపీ మన్నె, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన నారాయణపేట, అక్టోబర్ 21 : పట్టణంలో ఏర్పాటు చేస
ఊట్కూర్: అన్నదాతను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే �
మక్తల్ రూరల్: జాతీయ రహాదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మక్తల్ పట్టణ శివారులోని దండు క్రాస్ రోడ్డు వద్ద జ�
నవరాత్రి ఉత్సవాల ముగింపు అమ్మవారి విగ్రహాల నిమజ్జనం ఊరూరా శోభాయాత్ర, శమీపూజ శుభాకాంక్షలు తెలియజేసుకున్న జనం నారాయణపేట టౌన్, అక్టోబర్ 16: జిల్లా కేంద్రంలో విజయదశమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజ లు త�
భూత్పూర్ రిజర్వాయర్లో 4.7లక్షల రొయ్య పిల్లలు విడదల చేసిన ఎమ్మెల్యే మక్తల్ రూరల్: రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం చేయూతనిస్తున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం మండలం
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డినారాయణపేట, అక్టోబర్ 10 : పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే ఎస్.రా జేందర్రెడ్డి అన్నారు. ఆ
నారాయణపేట: పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ�
నేలపాలైన వరి, పత్తి పంటలు పొంగిపొర్లిన వాగులు..చెరువులు ఊట్కూర్, అక్టోబర్ 9: నారాయణపేట జిల్లా వ్యా ప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఊట్కూర్ పెద్ద వాగు ఉధృతంగా ప్�
మక్తల్రూరల్: మక్తల్ మండలం రుద్ర సముద్రం గ్రామంలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడిన ఘటనలో 73 గొర్రె పిల్లలు మృతి చెందా యి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో రుద్ర స�
మక్తల్ రూరల్: మక్తల్ మండలంలో కృష్ణా నది పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ వచ్చే రెండు రోజులు రాష్ట�