టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్
30 ఏండ్లుగా ధర్నాలకే పరిమితమైన నారాయణపేట సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వపరం చేయడమే కాక, అందులో ఏండ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని
చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ప్రిన్సిపల్ సెన్సేషన్ జడ్జి రఫీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి నారాయణపేట, సెప్టెంబర్ 3 : న్యాయమూర్తుల
జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులు అందుబాటులో ఉండాలి పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నారాయణపేట టౌన్, జూలై 29 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధిక
నారాయణపేట, జూలై 1: దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడమేకాకుండా ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ ఇస్తుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభివృద్దిశాఖ, ఎమ�
నారాయణపేట టౌన్, జూన్ 3: పట్టణప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇండ్లలో తడి, పొ�
రాయిచూర్ బీజేపీ ఎమ్మెల్యేకు పేట ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి సవాల్ ప్రగతి సభలో చెప్పినట్లుగా 24గంటల్లోనే ప్రెస్మీట్ నారాయణపేట, మే 10: ‘నోటికి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడడం కాదు..ఎనిమిది సంవత్సర
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు పరీక్షలు రాయనున్న 9,186 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు జిరాక్స్ సెంటర్ల మూసివేత నారాయణపేట, మే 5 : ఇంటర్మీడియట్ �
పో లీసులు బాధితులకు అండగా ఉండి న్యాయ సహాయం అందించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సో మవారం ప్రజా ఫిర్యాదుల దినం ని ర్వహించగా, జిల్లాలోని 10 మంది బాధితులు తమ వినతులు అందజేశా
ప్రభుత్వ ద వాఖానల్లో అన్ని రకాల వసతులు కల్పించడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందజేస్తుండడంతో పేద, ధనిక తేడాలేకుండా అందరూ ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు.
జిల్లా ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించేందుకు కృషిచేస్తామని హైకోర్టు జడ్జి జీ శ్రీదేవి పేర్కొన్నారు. నారాయణపేట కోర్టు సముదాయంలో శనివారం హైకోర్టు జడ్జి మొదటి అదనపు జూనియర్ సివిల్జడ్జి, పస్ట్ క్లాస్
శ్రీరామ నవమి సందర్భంగా జిల్లాలోని రామాలయాలను నిర్వాహకులు అందం గా ముస్తాబు చేశారు. పట్టణంలోని పళ్లలో ఉన్న అనంతశయనస్వామి ఆలయం, సింగార్భేస్లోని మూలహనుమా న్ ఆలయం, బ్రాహ్మణవాడిలోని రామాలయం, శక్తిపీఠంలోన