జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులు అందుబాటులో ఉండాలి పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నారాయణపేట టౌన్, జూలై 29 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధిక
నారాయణపేట, జూలై 1: దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడమేకాకుండా ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ ఇస్తుందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభివృద్దిశాఖ, ఎమ�
నారాయణపేట టౌన్, జూన్ 3: పట్టణప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇండ్లలో తడి, పొ�
రాయిచూర్ బీజేపీ ఎమ్మెల్యేకు పేట ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి సవాల్ ప్రగతి సభలో చెప్పినట్లుగా 24గంటల్లోనే ప్రెస్మీట్ నారాయణపేట, మే 10: ‘నోటికి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడడం కాదు..ఎనిమిది సంవత్సర
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు పరీక్షలు రాయనున్న 9,186 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు జిరాక్స్ సెంటర్ల మూసివేత నారాయణపేట, మే 5 : ఇంటర్మీడియట్ �
పో లీసులు బాధితులకు అండగా ఉండి న్యాయ సహాయం అందించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సో మవారం ప్రజా ఫిర్యాదుల దినం ని ర్వహించగా, జిల్లాలోని 10 మంది బాధితులు తమ వినతులు అందజేశా
ప్రభుత్వ ద వాఖానల్లో అన్ని రకాల వసతులు కల్పించడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందజేస్తుండడంతో పేద, ధనిక తేడాలేకుండా అందరూ ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు.
జిల్లా ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించేందుకు కృషిచేస్తామని హైకోర్టు జడ్జి జీ శ్రీదేవి పేర్కొన్నారు. నారాయణపేట కోర్టు సముదాయంలో శనివారం హైకోర్టు జడ్జి మొదటి అదనపు జూనియర్ సివిల్జడ్జి, పస్ట్ క్లాస్
శ్రీరామ నవమి సందర్భంగా జిల్లాలోని రామాలయాలను నిర్వాహకులు అందం గా ముస్తాబు చేశారు. పట్టణంలోని పళ్లలో ఉన్న అనంతశయనస్వామి ఆలయం, సింగార్భేస్లోని మూలహనుమా న్ ఆలయం, బ్రాహ్మణవాడిలోని రామాలయం, శక్తిపీఠంలోన
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల అవలంభిస్తున్న వివక్ష వైఖరిని నిరసిస్తూ గురువారం ఉదయం 9గంటలకు పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తాలో మహారైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఎస్.రాజేందర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ద్వారా నారాయణపేట జిల్లాలోని సర్కారు బడులు బాగుపడనున్నాయి. నారాయణపేట జిల్లాలోని 11మండలాల్లో మొదటి విడుతలో మొత్తం 174 పాఠశాలలకు ఈ
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర చమురు ఉత్పత్తులపై ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నదని సీపీఎం జిల్లా కార్యదర్శి బాలరాం అన్నారు. సీపీఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు ఆదివ
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్ అన్నారు. పట్టణంలోని సరాఫ్ బజార్ లో బాలాజీ జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద