ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారం రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘తాగునీళ్లు మహాప్రభో..!’ అనే కథనాన్ని ప్రచురించడంతో మిషన్ భగీరథ అధికారులు స్ప�
కరీంనగర్ జిల్లా కేంద్రం మహాత్మా జ్యోతిబాఫూలే సర్కస్ గ్రౌండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం ఈ ఎక్స్పో ముగింపు వేడుకను అట్టహ
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెగా ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఎక్స్పో మొదటి రోజు అదిరిపోయింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్) మైదానం వేదికగా న
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ షోను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ర�
రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా గురువారం భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కివుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో భానుడి భగభగల నుంచి తమను తాము రక్షించుకునేందుకు పిల్లలు,
మీరు కొత్తగా బైక్ లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఏ కంపెనీది అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా..? లోన్కు వెళ్తే ఏఏ బ్యాంకుల వడ్డీ శాతం ఎంత? అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోస�
రాష్ట్రంలో చిన్నతరహా ఖనిజ కార్యకలాపాల నియంత్రణ (రెగ్యులేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్) చట్టంలో భాగంగానే క్వారీలు, మైనింగ్పై చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ సుశీల్కుమ�
ఒకే వేదికపై ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహిస్తున్న ‘ఆటో షో’ తొల
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం దోరేపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను గురువారం అధికారులు పరిష్కరించారు. గ్రామంలో మొత్తం 526 మంచినీటి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పూర్తిస్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస�