మీరు కొత్తగా బైక్ లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఏ కంపెనీది అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా..? లోన్కు వెళ్తే ఏఏ బ్యాంకుల వడ్డీ శాతం ఎంత? అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోస�
రాష్ట్రంలో చిన్నతరహా ఖనిజ కార్యకలాపాల నియంత్రణ (రెగ్యులేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్) చట్టంలో భాగంగానే క్వారీలు, మైనింగ్పై చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ సుశీల్కుమ�
ఒకే వేదికపై ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహిస్తున్న ‘ఆటో షో’ తొల
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం దోరేపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను గురువారం అధికారులు పరిష్కరించారు. గ్రామంలో మొత్తం 526 మంచినీటి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పూర్తిస్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస�
బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం ఇక నుంచి ప్రతి రోజూ పన్నెండు గంటలు పని చేయను న్నది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వర కు తెరచి ఉండనున్నది. బెల్లంపల్లి శాఖ కాళోజీ గ్రంథాల యంలో నెలకొన్న సమస్యలపై గురువారం ‘నమస్తే తె�
కమాన్పూర్తోపాటు రామగిరి, మంథని, ముత్తారం మండలాలకు కల్పతరువుగా ఉన్న ఈ రిజర్వాయర్లో సోమవారం నాటికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయని ‘నమస్తేతెలంగాణ’ ప్రధాన సంచికలో ‘డెడ్ స్టోరేజీకి గుండారం రిజర్వాయ�
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం అర్ధరాత్రి ‘వరండాలో గర్భిణి ప్రసవం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారి చందూనాయక్ స్పందించారు.
‘ప్రత్యేక పాలన అస్తవ్యస్తం’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈనెల 11న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యద�
సిద్దిపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో రెండు నెలలుగా పారిశుధ్య నిర్వహణ సరిగా లేక డ్రైనేజీలు అన్ని మురుగుతో నిండి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ‘నమసే’్తలో వచ్చిన కథానానికి మున్సిపల్ అధికారులు
రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావును బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పరామర్శించారు. ఈ నెల 2న ఎంపీ దామోదర్రావు తల్లి ఆండాళమ్మ కాలం చేశారు.