వాహన ప్రియులు షోరూంలకు వెళ్లకుండా.. నచ్చిన కంపెనీ వాహనాలను కొనుగోలు చేసేలా.. వివిధ రకాల కంపెనీల వాహనాలను ఒకే వేదికపై అందుబాటులో ఉంచుతూ ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బ�
‘తెలంగాణ వచ్చాకే రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా ఓ వైపు ప్రజలను చైతన్యం చేసేలా వార్తలను ప్రచురించడం.. మరోవైపు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొన�
రైతులకు కరెంట్ కష్టాలు రానియ్యమని విద్యు త్తు శాఖ అధికారులు హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో అస్తవ్యస్త కరెంట్తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, అర్ధరాత్రి ప్రాణాలతో చె
అత్యాధునిక ఫీచర్స్తో కలిగి ఉన్న హైఎండ్ హెహికల్స్ కోసం చూస్తున్నారా? బెంజ్, ఆడి, ఓల్వో వంటి వాహనాలను లైవ్లో చూసి వివరాలు తెలుసుకోవాలంటే హైదరాబాద్ వరకూ వెళ్లాల్సిందేనా! అని మదన పడుతున్నారా? నచ్చిన వ�
‘పాడి రైతుల ఆపసోపాలు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో గురువారం ప్రచురితమైన వార్తకు సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. వర్ని, కోటగిరి మండలాలకు చెందిన పాడి రైతులకు 15రోజుల బిల్లులను విడుదల చేశారు.
గ్రేటర్లోని కొన్ని ప్రదేశాలల్లో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అన్నపూర్ణ కేంద్రాలు పనిచేయడం లేదని, త్వరలోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి వినియోగంలోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఒక
ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారం రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘తాగునీళ్లు మహాప్రభో..!’ అనే కథనాన్ని ప్రచురించడంతో మిషన్ భగీరథ అధికారులు స్ప�
కరీంనగర్ జిల్లా కేంద్రం మహాత్మా జ్యోతిబాఫూలే సర్కస్ గ్రౌండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం ఈ ఎక్స్పో ముగింపు వేడుకను అట్టహ
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెగా ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఎక్స్పో మొదటి రోజు అదిరిపోయింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్) మైదానం వేదికగా న
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ షోను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ర�
రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా గురువారం భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కివుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో భానుడి భగభగల నుంచి తమను తాము రక్షించుకునేందుకు పిల్లలు,