మండలంలోని లక్ష్మీకాంతాపూర్కు చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడు తుండగా, ‘నమస్తే తెలంగాణ’.. ‘అభిజిత్ను బతికించరూ..’ పేరిట సోమవారం కథనం ప్రచురించింది. దీనిపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల �
రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ జంట ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది. సంగారెడ్డికి దివ్యాంగురాలు ప్రవళిక, మేడ్చల్కు చెందిన మట్టా రమేశ్గౌడ్ ఆదర్శ వివాహానికి పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వది�
షేక్పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లో సుమారు 200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ‘ప్రభుత్వ భూమి కబ్జా’ పేరుతో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు.
“రైట్.. రైట్..” నన్ను అక్కడ దింపి.. కండక్టర్ కేకతో వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సు కనుమరుగయ్యాక తలతిప్పి ఊరివైపు చూశాను. సీతారామపురం! చేతిలో బ్యాగ్ను భుజానికి వేసుకొని, దగ్గర్లోని ‘టీ స్టాల్' వైపు కదిలాను.
తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ నిజామాబాద్ జిల్లా శాఖ వ్యవహారాలపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పూర్తి వివరాలను సేకరించే పనిలో పడినట్లుగా తెలిసింది. బుధవారం ‘నమస
‘పడకేసిన పల్లె ప్రగతి’ పేరుతో సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పాడైన గ్రామపంచాయతీ ట్రాక్టర్, పారిశుధ్యం లోపంపై వా�
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సంక్షిప్తంగా టీఎన్జీవో. తెలంగాణలో పరిచయం అక్కర్లేని ఉద్యోగ సంఘం ఇది. స్వరాష్ట్ర సాధనలో టీఎన్జీవోలు పోషించిన పాత్ర అమోఘం. ఉద్యోగుల సమస్యలు, ఇక్కట్లను ప్రభుత్వం దృ�
విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే విద్యార్థినులతో చీపురు పట్టించారు. బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగనున్న క్రమంలో మంగళవారం కళాశాలకు వచ్చిన విద్యార్థులతో తర
డీ83 కెనాల్ ద్వారా మంథని ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని సీఈ సుధాకర్రెడ్డిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు.
సాగు నీరందక ఎండిపోతున్న పంటలపై నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వ్యవసాయ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన ‘సర్కారు ధాన్యం.. దర్జాగా మాయం!’ కథనంపై పోలీసుల్లో చలనం మొదలైంది. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దగడపలోని ప్రభుత్వ గోదాం ను�
పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
TS EAPCET | ఎప్సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్) నోటిఫికేషన్ బుధవారం విడుదల చేస్తామని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను �
చట్ట విరుద్ధంగా ఎవరైనా బ్లడ్ బ్యాంక్లను నిర్వహించినా, లేక అక్రమాలకు పాల్పడినా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ బీవీ కమలాసన్రెడ్డి హెచ్చర�