బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం ఇక నుంచి ప్రతి రోజూ పన్నెండు గంటలు పని చేయను న్నది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వర కు తెరచి ఉండనున్నది. బెల్లంపల్లి శాఖ కాళోజీ గ్రంథాల యంలో నెలకొన్న సమస్యలపై గురువారం ‘నమస్తే తె�
కమాన్పూర్తోపాటు రామగిరి, మంథని, ముత్తారం మండలాలకు కల్పతరువుగా ఉన్న ఈ రిజర్వాయర్లో సోమవారం నాటికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయని ‘నమస్తేతెలంగాణ’ ప్రధాన సంచికలో ‘డెడ్ స్టోరేజీకి గుండారం రిజర్వాయ�
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం అర్ధరాత్రి ‘వరండాలో గర్భిణి ప్రసవం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారి చందూనాయక్ స్పందించారు.
‘ప్రత్యేక పాలన అస్తవ్యస్తం’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈనెల 11న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యద�
సిద్దిపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో రెండు నెలలుగా పారిశుధ్య నిర్వహణ సరిగా లేక డ్రైనేజీలు అన్ని మురుగుతో నిండి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ‘నమసే’్తలో వచ్చిన కథానానికి మున్సిపల్ అధికారులు
రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావును బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పరామర్శించారు. ఈ నెల 2న ఎంపీ దామోదర్రావు తల్లి ఆండాళమ్మ కాలం చేశారు.
మండలంలోని లక్ష్మీకాంతాపూర్కు చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడు తుండగా, ‘నమస్తే తెలంగాణ’.. ‘అభిజిత్ను బతికించరూ..’ పేరిట సోమవారం కథనం ప్రచురించింది. దీనిపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల �
రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ జంట ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది. సంగారెడ్డికి దివ్యాంగురాలు ప్రవళిక, మేడ్చల్కు చెందిన మట్టా రమేశ్గౌడ్ ఆదర్శ వివాహానికి పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వది�
షేక్పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లో సుమారు 200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ‘ప్రభుత్వ భూమి కబ్జా’ పేరుతో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు.
“రైట్.. రైట్..” నన్ను అక్కడ దింపి.. కండక్టర్ కేకతో వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సు కనుమరుగయ్యాక తలతిప్పి ఊరివైపు చూశాను. సీతారామపురం! చేతిలో బ్యాగ్ను భుజానికి వేసుకొని, దగ్గర్లోని ‘టీ స్టాల్' వైపు కదిలాను.
తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ నిజామాబాద్ జిల్లా శాఖ వ్యవహారాలపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పూర్తి వివరాలను సేకరించే పనిలో పడినట్లుగా తెలిసింది. బుధవారం ‘నమస
‘పడకేసిన పల్లె ప్రగతి’ పేరుతో సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పాడైన గ్రామపంచాయతీ ట్రాక్టర్, పారిశుధ్యం లోపంపై వా�