అతడికి నాన్నే స్ఫూర్తి. ఆయన అడుగుజాడలే ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలతో తండ్రి దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేస్తే..ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ పర్�
ఉన్నత లక్ష్యం, నిర్దిష్ట ప్రణాళికతో విద్యార్థులు ఎదగాలని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ (బాచుపల్లి) క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ కోటేశ్వరరావు అన్నారు. డ్యుయల్ డిగ్రీలతో ఉజ్వల భవిష్యత�
అందరి జీవితాల్లో ప్రతి రోజూ బ్రహ్మాండమైనదేనని కేఎల్ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖకుమార్ అన్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘కేఎల్ డీమ్డ్ యూ నివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘ఇం�
సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఎదుగుదలను ఎవరూ ఆపలేరని కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు. ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటికి అనుగుణంగా అడుగులు వేయాలని సూచించారు.
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. రెవెన్యూ గార్డెన్స్ వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నది.
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శుక్ర,శనివారాల్లో కరీంనగర్ వేదికగా మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను శుక్రవా
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజులపాటు కరీంనగర్లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ ఎక్స్పోన
‘ఇసుక ధర డబుల్' పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరులశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో కరీంనగర్ వేదికగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను శుక్రవారం ఉ�
పత్రికా సమావేశంలో భాగంగా పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్రెడ్డి బదులిచ్చారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం దాటవేత ధోరణి ప్రదర్శించారు.
ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదాన వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించిన ఆటో ఎక్స్పో షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
‘నెర్రెలుబారిన మాగాణం’ శీర్షికతో సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనంపై నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. సోమవారం సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా కరీంన�