ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును నేటి నుంచి డాటా ఎంట్రీ చేయబోతున్నట్లుగా కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసు�
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అర్హులకు అందజేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి బుధవారం దరఖాస్తులను స్వీకరించ�
కెరీర్లో మంచి స్థాయిలో నిలదొక్కుకోవాలంటే విద్య అవసరం. అందుకు తగ్గట్టు బోధన మరీ ముఖ్యం. ఇలాంటి అత్యుత్తమ విద్యనందించే దేశాల్లో జపాన్ ఒకటిగా నిలిచింది.
‘దరఖాస్తు చాటున దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దరఖాస్తుల కొరత అంశాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్య�
ఎట్టకేలకు డీఈఈసెట్23 వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆరు నెలలు ఆలస్యంగా సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 20 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్టు డీఈఈసెట్ కన్వీనర్ శ్రీనివాసచారి �
బోధన్ మండలం తగ్గెల్లి గ్రామంలోని తన రైస్మిల్లుల్లో సీఎంఆర్కు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరుగలేదని స్థానిక మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తు�
గురివింద గింజలు ఎప్పుడైనా చూశారా.. దాని ముందు భాగమంతా ఎరుపుగా ఉండి వెనుక వైపున ఓ నల్లటి మచ్చ కలిగి ఉంటుంది. అందుకే దీన్ని తన నలుపెరుగని గురువింద గింజ అంటారు. ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఇవి పూర్వం అంద�
అన్నదాతలకు పంటలు పండించడం సాహసమైతే.. దానికి ముందు పశుపక్షాదులను తట్టుకుని నారు పెంచడం అంతకంటే పెద్ద సాహసం. ఊట్కూర్ మండల కేంద్రం నుంచి సంస్థాపూర్కు వెళ్లే రహదారి పక్కనే ఉన్న పొలంలో ఓ రైతు వరి నారు పెంచు�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బంపర్ ప్రైజ్ నిస్సాన్ మాగ్నెట్ కారును సోమవారం విజేత పీఎస్ఎన్ మూర్తి దంపతులు అందుకున్నారు.
నేను బలహీనవర్గాలకు చెందిన బిడ్డను. మీ అందరి కండ్ల ముందరే పెరిగిన. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. ఇక్కడి కాంగ్రెస్కు చెందిన అభ్యర్థికి, ఆయ�
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ‘ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్ల�
చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు కర్ణాటక రైతులు ఎటువంటి పాట్లు పడుతున్నారో తెలిపేందుకు ఈ ఒక్క ఉదంతం చాలు. కొప్పాల్ తాలుకా బెట్టిగేరి గ్రామానికి వెళ్లే దారిలో (బిసిరల్లి) మారుతీరావు అనే రైతు కౌలుకు తీ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నుంచి 100 కంపెనీల పోలీస్ బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. ఒకో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక�
ఉద్యోగులంతా ప్రభుత్వ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యోగులపై కక్ష సాధింపులు, బెదిరింపులు తగ్గాలంటే మళ్లీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమే క�