నా కెరీర్లో చాలా సినిమాలు చేశాను. నిర్మాణం సమయంలో ఏ సినిమా ఇవ్వని అనుభూతి ‘మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి’ ఇచ్చింది. నిజంగా ఇది స్వీట్ జర్నీ. దర్శకుడు మహేశ్ అందరికీ నచ్చే కథ తయారు చేసుకున్నాడు.
Sabita Indrareddy | ‘ప్రజలే నా బలం.. పార్టీ క్యాడరే నా బలగం. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలు గుర్తిస్తున్నారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కడుతారు.
‘కరువు కాటకాలతో తండ్లాడిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాం. ఇప్పటి వరకు 7వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేశాం. గడపగడపకూ సంక్షేమ పథకాలను అందించాం’ అని హుస్నాబాద్ ఎమ్మ�
కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెగా లాస్యనందిత నియోజకవర్గ ప్రజలకు సుపరిచితం. గతంలో 2015లో జరిగిన బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది.
నర్సంపేటలో ఈ దఫా బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని, పని చేసే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించా�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటికి ప్రజల మద్దత్తు పూర్తిగా లభిస్తున్నది’ అని పాలేరు ఎమ్మె�
‘ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో చేసి చూపాం. ఇంతకుముందు ఎన్నడూ చెప్పనివి సైతం ప్రజా అవసరాల రీత్యా చేశాం. 2014లో ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేటను జిల్లా చేశాం. 2018 కంటే ముందు చెప్పిన విధంగా అద్భుతంగా కలెక్టరేట్, జిల్
ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత, విప్లవాత్మక సంస్కరణలు, మెరుగైన మౌలిక వసతులు, వ్యాపార సానుకూలతలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు హైదరాబ
ఇందులోని కథల్లో చాలావరకు తెలంగాణ జీవితాలను ఇతి వృత్తంగా చేసుకొని రాసినవే. ఈ ప్రాంతపు బతుకుల్లో వేదనలు, ఘర్షణలు, కష్టాల్లోంచి గట్టెక్కే ప్రయత్నాలు నమోదు చేశారు రచయితలు.
పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకొని తర తరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసీలు. ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్ల ఆదివాసీలు ఉండగా వారు 90 దేశాల్లో నివసిస్తున్నారు.
‘రంగారెడ్డి జిల్లాను ముసురు ముంచెత్తుతున్న దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తల్తెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అవసరమైన ప్రాంతాల్�
వీఆర్ఏలను సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమున్నత గౌరవం కల్పించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి ఆయన. వీఆర్ఏల కుటుంబాలు జీవితాంతం సీఎంను గుండెల్లో పెట్టుకుని పూజిస్తాయని �
గ్రామ రెవెన్యూ సహాయకులు తెలంగాణ ఏర్పాటు కాకముందు వరకు వారబందీ విధానంలో అమలులో ఉండేది. ఈ విధానానికి స్వస్తి పలికి నూతన విధానాలకు శ్రీకారం చుట్టాలని మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ వచ్చింది.