‘జనగామ మార్కెట్ యార్డులో ఇకపై ధాన్యం కొనుగోళ్లు ఉండవు.. పంట ఉత్పత్తులను రైతులు ఇక్కడికి తేవద్దు.. కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోండి’ అంటూ అధికారులు శనివారం ప్రకటన విడుదల చేశారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెరువులు, కుంటలు నీళ్లులేక వట్టి బోవడం.. బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో దప్పిక తీర్చు కోవడానిక�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మద్యం ప్రవాహంతోపాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకునేందుకు అడుగడుగునా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. రాష్ట్రంలో
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉదయం 7.50 నిమిషాలకే పాఠశాలలకు చేరుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సమయానికి పదిహేను నిమిషాల ముందుగానే వచ్చారు.
హనుమకొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు సందర్శించా రు. ‘కలెక్టర్ లోడ్ రిటర్న్' శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ప్రచురితమైన కథనం సంచలనంగా మారింది.
నల్లబెల్లి మండలం లెంకాలపల్లి శివారు కుమ్మరిమడుగు సమీపంలో ఎస్సారెస్పీ సబ్ కెనాల్ సీసీ, కల్వర్టును ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు స్పందించారు. ‘ఎస్సారెస్పీ ఉపకాల్వలు కబ్జా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో �
మండలంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీన నమస్తే తెలంగాణ పత్రికలో ‘పల్లెల్లో నీటి సమస్య’ అనే కథనానికి అధికారు�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన లేండిగూడ గ్రామస్తులు తాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ‘గుట్ట దిగితేనే గొంతు తడిచేది’ పేరిట కథనం ప్రచురితమైం ది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసి పైసా ఇవ్వకుండా ఓ వ్యాపారి రైతులను ఇబ్బంది పెడుతున్న ఘటన ములుగు మండలం శ్రీనగర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం బాధిత రైతులు ‘నమస్తే తెలంగ�
ఏప్రిల్ మండలంలోని బాసుతండా గ్రామ తాగునీటికి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘తాగునీటికి తండ్లాట’ ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. పంచాయతీరాజ్ అధికారి హరిప్రసాద్, భగీరథ �
పదో తరగతి మూల్యాంకనం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు అంతర్మ
వాహనాలు కొనుగోలు చేయాలనే వారికి ఎలాంటి వెహికిల్స్ తీసుకోవాలో తెలియక పలు కంపెనీలను సందర్శించి ఆలోచన చేయాల్సి ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా నమస్తే