విక్టోరియా మెమోరియల్ హోం’ లోని నిజాం సంపద విషయంలో ‘నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు’ అని అధికారులు కీచులాడుకుంటున్నారు. ఎవరికివారే పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖని, మంచిర్యాలకు రావడంతో పెద్దపల్లిలో తన గెలుపు ఖాయమైందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్కుమార్ జైన్ శనివారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
‘పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. కేసీఆర్ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాను.
ధర్మారం, బూర్గుపల్లి గ్రామాల్లో శనివారం ఎట్టకేలకు ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ఎక్కడి ధాన్యం
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో పాల్గొన్న విద్యుత్తు ఉద్యోగి తులసిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
‘జనగామ మార్కెట్ యార్డులో ఇకపై ధాన్యం కొనుగోళ్లు ఉండవు.. పంట ఉత్పత్తులను రైతులు ఇక్కడికి తేవద్దు.. కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోండి’ అంటూ అధికారులు శనివారం ప్రకటన విడుదల చేశారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెరువులు, కుంటలు నీళ్లులేక వట్టి బోవడం.. బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో దప్పిక తీర్చు కోవడానిక�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మద్యం ప్రవాహంతోపాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకునేందుకు అడుగడుగునా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. రాష్ట్రంలో
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉదయం 7.50 నిమిషాలకే పాఠశాలలకు చేరుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సమయానికి పదిహేను నిమిషాల ముందుగానే వచ్చారు.
హనుమకొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు సందర్శించా రు. ‘కలెక్టర్ లోడ్ రిటర్న్' శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ప్రచురితమైన కథనం సంచలనంగా మారింది.
నల్లబెల్లి మండలం లెంకాలపల్లి శివారు కుమ్మరిమడుగు సమీపంలో ఎస్సారెస్పీ సబ్ కెనాల్ సీసీ, కల్వర్టును ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు స్పందించారు. ‘ఎస్సారెస్పీ ఉపకాల్వలు కబ్జా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో �