ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ “లోకల్లో ఉండరు.. హైదరాబాద్లోనూ దొరకరు”అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మొత్తం కథనంలో ఎమ్మెల్యే చెడ్డవారని, మంచివారనే అర్థం వ�
మండలంలోని తాళ్లపేట గ్రామంలో ప్రధాన రహదారి పక్కన గతేడాది గ్రంథాలయం ప్రారంభించారు. ఆపై నిరుపయోగంగా మారగా, సోమవారం ‘తెరుచుకోని లైబ్రరీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించాలని రైతులు బుధవారం మెదక్-సంగారెడ్డి రోడ్డుపై రాస్తారోకో చేసిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్రెడ్డి ఐదు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, అందుకే రుణమాఫీపై కనిపించిన దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు.
విక్టోరియా మెమోరియల్ హోం’ లోని నిజాం సంపద విషయంలో ‘నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు’ అని అధికారులు కీచులాడుకుంటున్నారు. ఎవరికివారే పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖని, మంచిర్యాలకు రావడంతో పెద్దపల్లిలో తన గెలుపు ఖాయమైందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్కుమార్ జైన్ శనివారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
‘పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. కేసీఆర్ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాను.
ధర్మారం, బూర్గుపల్లి గ్రామాల్లో శనివారం ఎట్టకేలకు ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ఎక్కడి ధాన్యం
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో పాల్గొన్న విద్యుత్తు ఉద్యోగి తులసిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.