‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ భాగోతం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో సోమవారం ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కలెక్టర్, అదనపు కలెక్టర్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచార�
‘మానకొండూర్ ఎమ్మెల్యే అసలు పీఏను నేనే’ అంటూ ఓ వ్యక్తి చెలామణి అవుతూ.. వివిధ వర్గాల నుంచి వసూళ్లకు దిగుతూ.. దందాలు నడిపిస్తున్న తీరుపై బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘షాడో ఎమ్మెల్యే’ శీర్షికన ప్రచురితమైన కథ�
పదమూడేళ్ల క్రితం జీపీ పరిధిలో పాసుపుస్తకం ద్వారా కొన్న 12 గుంటల స్థలానికి, మున్సిపల్లో ఆస్తిపన్నుకు సంబంధించిన నకిలీ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా ఒకేసారి 12 ఏండ్ల వీఎల్టీ టాక్స్ చెల్లించి, రిజిస్ట
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కోట్యానాయక్ తండా, శేరిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బెరైటీస్ గుట్టలను మైనింగ్ శాఖ ఏజీ నిరంజన్ ఆధ్వర్యంలో అటవీశాఖ, మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించారు.
‘అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టించి, మరణానంతరం కూడా జనహృదయాల్లో బ్రతికుండే మహనీయులకే జయంతులు జరుగుతాయి. నా దృష్టిలో ఎన్టీఆర్ లాంటి మహపురుషులకు జరిగేది మాత్రమే జయంతి.’ అన్నారు దర్శకుడు వైవీ�
ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ “లోకల్లో ఉండరు.. హైదరాబాద్లోనూ దొరకరు”అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మొత్తం కథనంలో ఎమ్మెల్యే చెడ్డవారని, మంచివారనే అర్థం వ�
మండలంలోని తాళ్లపేట గ్రామంలో ప్రధాన రహదారి పక్కన గతేడాది గ్రంథాలయం ప్రారంభించారు. ఆపై నిరుపయోగంగా మారగా, సోమవారం ‘తెరుచుకోని లైబ్రరీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించాలని రైతులు బుధవారం మెదక్-సంగారెడ్డి రోడ్డుపై రాస్తారోకో చేసిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్రెడ్డి ఐదు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, అందుకే రుణమాఫీపై కనిపించిన దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు.