అంగన్వాడీ కేంద్రాలకు అందించే గుడ్ల పంపిణీ విషయంలో నాణ్యత పాటించకుంటే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి హెచ్చరించారు.
‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ బాగోతం’ శీర్షికన గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టించింది. మున్సిపల్ అధికారుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు యత్నించ�
లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఆహారమందించడం లేదంటూ సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ప్రభుత్వ దవాఖానలో పస్తులు’ పేరిట కథనం ప్రచురితమవ్వగా అధికారులు స్పందించారు.
మండలంలోని టేకులగూడెం చెలక గ్రామానికి తాగునీళ్లు వచ్చాయి. ‘గోదావరి నీళ్ల కోసం..’ శీర్షికన గ్రామస్తులు కాలినడకన రెండు కిలోమీటర్లు వెళ్తున్నారని ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారుల�
టాంకాం సంస్థ ద్వారా శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకొని, ఫీజులు చెల్లించిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలంగాణ విద్యార్థులు అందిపుచ్చుకొనేందుకు అవసర
‘సార్లు లేని బడిలో పిల్లలను చేర్పించం’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు డీఈవో ఎన్వీ దుర్గాప్రసాద్ స్పందించారు. రెంజల్ మండలం కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాల�
‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ భాగోతం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో సోమవారం ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కలెక్టర్, అదనపు కలెక్టర్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచార�
‘మానకొండూర్ ఎమ్మెల్యే అసలు పీఏను నేనే’ అంటూ ఓ వ్యక్తి చెలామణి అవుతూ.. వివిధ వర్గాల నుంచి వసూళ్లకు దిగుతూ.. దందాలు నడిపిస్తున్న తీరుపై బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘షాడో ఎమ్మెల్యే’ శీర్షికన ప్రచురితమైన కథ�
పదమూడేళ్ల క్రితం జీపీ పరిధిలో పాసుపుస్తకం ద్వారా కొన్న 12 గుంటల స్థలానికి, మున్సిపల్లో ఆస్తిపన్నుకు సంబంధించిన నకిలీ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా ఒకేసారి 12 ఏండ్ల వీఎల్టీ టాక్స్ చెల్లించి, రిజిస్ట
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కోట్యానాయక్ తండా, శేరిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బెరైటీస్ గుట్టలను మైనింగ్ శాఖ ఏజీ నిరంజన్ ఆధ్వర్యంలో అటవీశాఖ, మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించారు.
‘అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టించి, మరణానంతరం కూడా జనహృదయాల్లో బ్రతికుండే మహనీయులకే జయంతులు జరుగుతాయి. నా దృష్టిలో ఎన్టీఆర్ లాంటి మహపురుషులకు జరిగేది మాత్రమే జయంతి.’ అన్నారు దర్శకుడు వైవీ�