‘సీఎం సర్.. ప్లీజ్ హెల్ప్ మీ’ అని వేడుకున్న క్యాన్సర్ బారిన పడిన చిన్నారి ఆదిల్కు సీఎం రేవంత్రెడ్డి అభయమి చ్చారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘విన్న పాలు వినలే’ శీర్షికన అతడి విషయం వెలుగులోకి రావడం�
భూమి కోసం దాతలు చేసిన నిరసనపై నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో బుధవారం అధికారులు విచారణ చేపట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచులపై నరరూప రాక్షసులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన దాష్టీకంపైనే అంతా దృష్టిసారించారు.
ఎట్టకేలకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) స్పందించింది. గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ అభ్యర్థుల మెరిట్ జాబితాను నేటి
తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని, లోక్సభలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేనంత మాత్రాన పార్లమెంటరీ ప్రజస్వామ్య వ్యవస్థలో తమ పార్టీ పాత్రినిధ్యమే లేదన్నట్టు వ్యాఖ్యానించటం సరికాదని బీఆర్ఎస్ పార�
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో మొలకెత్తని మక్కజొన్న వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం స్థానిక ఏవో అడుప కవిత పరిశీలించారు. ఒంటిమామిడిపల్లికి చెందిన రైతు బండారి శ్రీను వెంకటాపురం శివారుల�
ములుగు జిల్లా వాజేడు మండలంలో మొరుమురుకాలనీ పాఠశాలలో టైల్స్ పనులు పూర్తయి తరగతి గదులు అందంగా ముస్తాబయ్యాయి. ‘సమస్యలు ఇలా.. చదువులు సాగేదెలా’ శీర్షికన ఈ నెల 13న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి స్ప�
అంగన్వాడీ కేంద్రాలకు అందించే గుడ్ల పంపిణీ విషయంలో నాణ్యత పాటించకుంటే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి హెచ్చరించారు.
‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ బాగోతం’ శీర్షికన గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టించింది. మున్సిపల్ అధికారుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు యత్నించ�
లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఆహారమందించడం లేదంటూ సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ప్రభుత్వ దవాఖానలో పస్తులు’ పేరిట కథనం ప్రచురితమవ్వగా అధికారులు స్పందించారు.
మండలంలోని టేకులగూడెం చెలక గ్రామానికి తాగునీళ్లు వచ్చాయి. ‘గోదావరి నీళ్ల కోసం..’ శీర్షికన గ్రామస్తులు కాలినడకన రెండు కిలోమీటర్లు వెళ్తున్నారని ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారుల�
టాంకాం సంస్థ ద్వారా శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకొని, ఫీజులు చెల్లించిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలంగాణ విద్యార్థులు అందిపుచ్చుకొనేందుకు అవసర
‘సార్లు లేని బడిలో పిల్లలను చేర్పించం’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు డీఈవో ఎన్వీ దుర్గాప్రసాద్ స్పందించారు. రెంజల్ మండలం కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాల�