ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నకిరేకల్ పట్టణ శివారులో బైపాస్ వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్కు �
ఇప్పటికే రూ.1313.34 కోట్లు మంజూరు 94 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో యాదాద్రి జిల్లా మార్చిలోగా నూరు లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ఆంగ్ల మాధ్యమం ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చివేసింది. అన్ని పాఠశాలలు నూరు శాతం ఫలితాలతో వైభవాన్ని చాటుతున్నాయి. 5 ఉన్నత పాఠశాలలు, 1 కేజీబీవీ, 1 మోడల్ స్కూల్�
రామగిరి, ఫిబ్రవరి 3 : బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల బడి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం బాట చార్జీలు అందిస్తున్నది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.400, హైస్కూల్ విద్యార్థులకు రూ.600 చొప్పున రవాణా చార్జీలు �
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు గురువారంనకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా అక్కేనపల్లి గ్రామంల
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ ర
ధూమపానం, పొగాకు వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలని రైట్ టు హెల్త్ ఫోరం ( RTHF ) బ్రాండ్ అంబాసిడర్, పౌరసరఫరాల శాఖ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హితవు పలికారు. ధూమపా