నల్లగొండ : జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లిలో హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అక్కంపల్లి రిజర్వాయర్లో మహేశ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. హోలీ ఆడిన అనంతరం స్నేహితులతో కలిసి అక్కంప�
Heat waves | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వడగాడ్పులు (Heat waves) వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల్లో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగ
Singer | చంపాపేటలో ఓ జానపద నేపథ్య గాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్ మోహన్.. బంజారా పాటలు పాడేవాడు.
Gutta Sukender reddy | శాసనమండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డి తొలిసారిగా నల్లగొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వా�
మైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని, ఆయన పక్కా తెలంగాణ విరోధి అని నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్...
4,30,375కు చేరిన సంఘాల సంఖ్య నల్లగొండలో గరిష్ఠంగా 28,106 మేడ్చల్లో కనిష్ఠంగా 3,360 ఇప్పటివరకు 55,918 కోట్ల రుణాల పంపిణీ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): మహిళల ఆర్థికాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా కృషిచేస
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల సూచనల మేరకు ఇందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేసింది.
మేళ్లచెర్వు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేల మంది భక్తజనం తరలిరావడంతో ఆలయ ఆ�
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సునీత దంపతులు పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రక శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, శివలింగానికి అభిషేకాలు జరిపించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వీరభద్ర�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు సైతం ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి.