బొడ్రాయిబజార్, జూన్ 1 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 17వ వార్డులోని చింతలచెరువులో కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహ�
నిత్యం అభివృద్ధి పనులు, సమీక్షలు, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి జగదీశ్రెడ్డి బుధవారం సరదాగా కాసేపు బుల్లెట్ బండి నడిపారు. నల్లగొండలో ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి టెస్ట్ రైడ�
మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి నల్లగొండలో యూనిట్లు అందజేత నల్లగొండ రూరల్ : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా �
24 ద్విచక్రవాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి మిర్యాలగూడ, జూన్ 1 : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి రూ.15 లక్షల విలువ చేసే 24 బైక్లు పోలీసులు స్వా�
2001లో తొలిసారి సూర్యాపేటకు వచ్చిన సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పరిస్థితిపై వివరణ నాటి ఇబ్బందులను ప్రస్థావించి తీరుస్తానని హామీ నేడు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్న ఫలితాలు తెల�
సీఎం కేసీఆర్ కృషితో అద్భుతంగా రూపుదిద్దుకున్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యాదాది, జూన్1 : ‘ నేను ఈ గడ్డలో పుట్టిన ఈ బిడ్డను.. ఈ మట్టిలో పుట్టిన వాణ్ణి.. మీ చేతుల్లో పెరిగిన వాణ్ణి.. తెలంగాణ గాలి పీల్చి, తె�
హాజరుకానున్న మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా.. ప్రత్యామ్నాయ పంటల సాగుపైనే ప్రధాన దృష్టి నకిలీ విత్తనాల కట్టడి, ఎరువుల�
దేవరకొండ, మే 31 : దేవరకొండలోని హనుమాన్గర్కు చెందిన కేతావత్ శరత్కుమార్ ఇంట్లో గతేడాది అక్టోబర్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసి రమాండ్కు తరలించినట్లు దేవరకొండ సీఐ బీసన్న తె�
ఆత్మకూరు(ఎం), మే 31 : జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పార్టీ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్ సూచించారు. మంగళవారం మండలంలోని పోతిరెడ్డిపల్లి, ఉప్పల�
కూలిన ఇంటి పైకప్పులు, విద్యుత్ స్తంభాలు పలుచోట్ల పౌల్ట్రీ ఫారాలు ధ్వంసం.. లక్ష్మీదేవిగూడెంలో 2,500 కోడిపిల్లలు మృత్యువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాల�
పంటల మార్పిడితో భూసార వృద్ధి రోగకకారక జీవుల కట్టడికి ఇదే మంచిది వ్యవసాయ శాస్త్రవేత్త సలహాలు, సూచనలు గరిడేపల్లి, మే 31 : ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల పొలాల్లో భూసారం తగ్గుతుంది. రోగాలను కలిగించే పురుగుల �
హైదరాబాద్లో అందజేసిన డీజీపీ మహేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, మే 31(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పోలీస్స్టేషన్ల స్థాయిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 187 మంది పోలీస్ సిబ్బందికి హైదరాబాద్లోని డీజీ
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు యాదాద్రి, మే 31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం దేశంలోనే గొప్ప దేవాలయంగా వెలుగొందుతున్నదని రాష్ట్ర ఎక్సైజ్, పర్య�