చూడముచ్చటగా ఎస్సీ బాలికల హాస్టల్ హాస్టల్ గోడలపై రంగురంగుల చిత్రాలు విజ్ఞానం పంచుతున్న పెయింటింగ్ బీబీనగర్ (భూదాన్పోచంపల్లి), జూలై 2 : స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు అధునాత�
ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుకు గురైన నియోజకవర్గం దళిత బంధుతో ఆర్థిక భరోసా నేడు లబ్ధిదారులకు యూనిట్లను అందించనున్న మంత్రి జగదీశ్రెడ్డి 39 కుటుంబాలు ఎంపిక.. జమస్తాన్పల్లి గ్రామ జనాభా 630. ఇందులో ఎస్�
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ జలవిహార్లో శనివారం నిర్వహించిన సభకు హాజరై మద్దతు తెలిపారు. శాసనమ
వలిగొండ, జూలై 2 : మండలకేంద్రంలోని 5వ వార్డు పల్లె ప్రకృతి వనంలోకి శనివారం సాయంత్రం వచ్చిన నెమలిని కోతులు వెంబడించాయి. ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో రక్షణ కంచెలో చిక్కుకున్న నెమలిని చూసిన స్థానికులు ప�
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్ భువనగిరి అర్బన్, జూలై 2 : పేదరిక నిర్మూలనకు ఏర్పాటు చేసిన పథకాలు లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్రావు అన్నారు. మండలి న్య�
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చండూరు, జూలై 2 : యువత లక్ష్య సాధనలో ముందుండాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్�
రామన్నపేట, జూలై 2: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ను శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్త�
మిర్యాలగూడ మండలంలో ముమ్మరంగా ఉపాధిహామీ పనులు ఇప్పటికే లక్ష్యంలో 60శాతం పూర్తి మిర్యాలగూడ రూరల్, జూలై 2 : జాతీయ ఉపాధిహామీ పనులు మిర్యాలగూడ మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారులు గ్రామాల్లో గుర్తించిన �
నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో మంగళవారం సుందరయ్య కాలనీకి చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ గులాబీ కండువాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో జల్�
వానకాలం సాగుకు సమాయత్తమవుతున్న రైతాంగానికి పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్నదాతకు దన్నుగా వరుసగా తొమ్మిదోసారి రైతు బంధు సాయం అందించనున్నది. మంగళవారం ఎకరంలోపు విస్తీర్ణం ఉన్న ర�
నల్లగొండ : పోటీ ప్రపంచంలో యువతకు ఆకాశమే హద్దు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే అన్న నానుడి నుంచి యువత బయటకు రావాలని సూచించా
మామూలుగా ఎవరైనా తాము ఎంచుకున్న క్రీడలో మెరుగైన ప్రతిభ చాటేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం అహర్నిశలు కష్టపడుతారు. తమ ప్రయాణంలో అవరోధాలు ఎదురైనా వెరువకుండా ముందుకు సాగుతారు. కోటేశ్వర్ నాయక్ విషయానికొస�