ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా భువనగిరిలోని గాంధీ, నెహ్రూ కెనడీ పార్కులను అభివృద్ధి చేసి ఈ నెల 14న ప్రారంభించారు.
పల్లెలకు పచ్చందాలను అద్దడమేగాక క్లీన్ అండ్ గ్రీన్గా బస్తీలను ముస్తాబు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యమ్రాలకు మరోమారు సమయం వచ్చింది. వచ్చే నెల 3 నుంచి 18 వరకు ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించాలన్న
రోగ నిరోధక శక్తి పెంపులో దివ్యఔషధంగా పని చేసే బత్తాయికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మండే ఎండల్లో మోసంబి జ్యూస్కు ఉండే క్రేజ్తో వినియోగం పెరుగడం రైతన్నకు కలిసివస్తున్నది. ప్రస్తుతం కత్తెర స�
Miryalaguda | మిర్యాలగూడలో (Miryalaguda) రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పట్టణంలోని నందిపాడు నవనీత వైన్స్ వద్ద రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో
రంతరం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని నల్లగొండ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే నల్ల�
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా దృష్టి సారించారని, పనులను పారదర్శకంగా, నాణ్యతగా చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �
ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు పని కల్పించడంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు పోటీ పడుతున్నాయి. నిత్యం 98వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తూ నల్లగొ�
నల్లగొండ : ఈ నెల 14న నల్లగొండ జిల్లాలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా బహి�
ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిస
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నా... రాష్ట్ర సర్కారు రైతు పక్షాన నిలబడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్షేత్రస
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయగా ఉదయం 8గంటలకే విద్యార్థులతో సందడి నెలకొంది. నిమిషం ఆలస్యమైతే అనుమతి ఉండదని అధికారులు ప్రకటించ�
Thunderstorm | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పిడుగులు పడటంతో ఇద్దరు మరణించగా, రెండు కాడెద్దులు, 43 మేకలు మృతిచెందాయి. మరో మ
Heavy rains | తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే �
Nalgonda | నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున 5.45 గంటల నుంచి మొదలైన వర్షం ఎడత