లింగ నిర్ధారణ పరీక్షలు.. భ్రూణహత్యలు చేస్తున్నట్టు నిర్ధారణ ఆర్ఎంపీ నిర్వాకం బట్టబయలు తుర్కపల్లి, జూన్7: మండలంలోని మాదాపురంలో సూర్య ప్రైవేట్ ఆస్పత్రిని మంగళవారం వైద్యాధికారులు సీజ్ చేశారు. నిబంధనల�
యాదాద్రి, జూన్ 7 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో మంగళవారం ఆర్జిత పూజల కోలాహలం నెలకొంది. స్వయంభూ నారసింహుడికి ఉదయం 3.30గంటల నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు క�
ఇతర రాష్ర్టాల్లోనూ డిమాండ్ ఏపీతోపాటు ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, బెంగాల్కు ఎగుమతి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 45 వేల టన్నులకుపైగా ఉత్పత్తి నల్లగొండ, జూన్ 7: ఉమ్మడి జిల్లాలో 4,400 చెరువులు ఉండగా అందులో మత్స్య శాఖ�
ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్కిటెక్చర్ సలహాదారు బుధవారం స్థానికంగా పర్యటించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్�
అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేరేడుచర్ల, జూన్ 7 : నియోజకవర్గంలో నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన నేరేడుచర్లతోపాటు హుజూర్నగర్ మున్సిపా
ఈ నెల 12న నిర్వహణకు ఏర్పాట్లు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 83,439 మంది అభ్యర్థులు 353 పరీక్ష కేంద్రాల ఏర్పాటు రామగిరి, జూన్ 7 : ఈ నెల 12న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెట్ నిర్వహణకు విద్యాశాఖ �
2014 ముందటి స్కామ్లో మరో ముగ్గురి అరెస్ట్ మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న సీబీసీఐడీ దేవరకొండ సహకార బ్యాంకులో రూ. 18 కోట్ల అక్రమాలు 150 మందితో నిందితుల జాబితా.. ఇప్పటికే 32 మంది అరెస్ట్ తాజా అరెస్�
ప్రత్యేకాధికారి పి. నాగమణి దామరచర్ల, జూన్ 7 : ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గిరిజన తండాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని మండల ప్రత్యేకాధికారి పి. నాగమణి అన్నారు. మండలంలోని కొత్తపేట తండా గ్రామ ప
వీల్చైర్ క్రికెట్, బాస్కెట్బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి కోటేశ్వర్నాయక్ చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి, పలువురి ప్రోత్స్రాహంతో ముందుకు పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు చందంప�
ఐదురోజులపాటు వైభవంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ వేడుకలు భక్తుల కొంగుబంగారంగా కనగల్ మండలం దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ప్రసిద్ధి చెందింది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్త
వివిధ రకాల పంటలకు అనుకూలంగా మన భూములు జిల్లాలో ఎక్కువగా ఎర్రనేలలు.. ఆతర్వాత నల్లరేగడి సరైన పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పంటలు పండించాలంటే సాగులో మెళకువలే కాదు.. సరైన నేల ఉండాలి. వీటితోపాటు సాగు విధానా
రాష్ట్రంపై మోడీ సర్కార్ ద్రోహానికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఢిల్లీ లెవల్లో వ్యూహాలు సన్నద్ధం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కష్టాల కడలిని దాటి ప్రగతి తొవ్వన పరుగులు 2001.. జూన్ 2.. చైతన్యానికి ప్రతీక అయిన నల్లగొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ వేదిక.. ఒక బక్కపలుచని మనిషి సభా వేదికపైకి చేరుకున్నారు. దశాబ్దాలుగా ఈ నేలకు జరుగుతున్న అన్యాయా�
రైతులు లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలి ఉత్పత్తిదారుడే ధరలు నిర్ణయించే స్థాయికి ఎదుగాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వానకాలం జిల్లా స్థాయి సాగుపై సదస్సు మండలి చైర్మన్ గుత్తా, మంత్రి న�