నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో జల్�
వానకాలం సాగుకు సమాయత్తమవుతున్న రైతాంగానికి పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్నదాతకు దన్నుగా వరుసగా తొమ్మిదోసారి రైతు బంధు సాయం అందించనున్నది. మంగళవారం ఎకరంలోపు విస్తీర్ణం ఉన్న ర�
నల్లగొండ : పోటీ ప్రపంచంలో యువతకు ఆకాశమే హద్దు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే అన్న నానుడి నుంచి యువత బయటకు రావాలని సూచించా
మామూలుగా ఎవరైనా తాము ఎంచుకున్న క్రీడలో మెరుగైన ప్రతిభ చాటేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం అహర్నిశలు కష్టపడుతారు. తమ ప్రయాణంలో అవరోధాలు ఎదురైనా వెరువకుండా ముందుకు సాగుతారు. కోటేశ్వర్ నాయక్ విషయానికొస�
నల్లగొండ వివేకానందనగర్కు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ నక్కా నర్సింహ కుమారుడు సాయిచరణ్(25) అమెరికాలోని బాల్టిమోర్లో నల్లజాతీయుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవా
Sai charan | అమెరికాలోని మేరీలాండ్లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్ (Sai charan) మృతిచెందారు.
నల్లగొండ : ఏపీలోని గుంటూరు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొట్టడంతో తల్లీతో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను నల్లగొండ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి కాలనీకి చెందినవారుగా గుర్తించారు. ఇద
శ్రీ వల్లి టౌన్ షిప్లో తక్కువ ధరలతోనే సామాన్యులకు ప్లాటు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ వేలం నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో మొదటి దఫాగా వేలం నిర్వహించిన అధికారులు మరోసారి అవక�
తన తండ్రి జ్ఞాపకార్థం వీధి బాలల సంక్షేమ ఆశ్రమానికి పౌర సరఫరా శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ దుస్తులు, ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదృశ్చికంగ�
Reactor blast | చిట్యాల మండలం వెలిమినేడులో ఓ కంపెనీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా విషవాయువులు వెలువడ్డాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో.. దుర్వాసనతో
జిల్లా వ్యాప్తంగా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు విక్రయించాలని.. బ్లాక్ చేసినా లేదంటే బంకులు మూసివేసినా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బంక్ యజమాన్యాన్ని హెచ్చర�
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సత్యనారాయణ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీల
ఏరువాక పున్నమి కలిసిరావడంతో సాగు పనులు షురూ.. దుక్కులు దున్నిన రైతులు.. పలుచోట్ల విత్తనాలు కూడా.. నైరుతి కురిసింది. నేల తడిసింది.సంతోషంగా ఏరువాక సాగింది. వానకాలం సీజన్కు సిద్ధంగా ఉన్న రైతులు సోమవారం రాత్ర�
బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత కేంద్ర ప్రభుత్వ చర్యతో సరఫరా తగ్గించిన కంపెనీలు కొత్త నిబంధనలతో డీలర్లకు ఇక్కట్లు ఆందోళనలో వినియోగదారులు అధికార యంత్రాంగం అప్రమత్తం క్రూడాయిల్ ధర పెరుగుదలను కంపెనీల�