రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్లను సందర్శించనున్నట్లు గవర్నర్ సెక్రటరీ కె.సురేంద్రబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గవర్నర్ పర్యటన షెడ్యూల్ను విడుదల �
నల్లగొండ : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నిందితులను పోలీసులు అరెస్టు చేసి, మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం జలకళ సంతరించుకుంటున్న చెరువులు, కుంటలు నల్లగొండ జిల్లాలో సగటు వర్షపాతం 38 మిల్లీమీటర్ల సూర్యాపేటలో 68.8 మిల్లీమీటర్లు యాదాద్రిలో 17.3 మిల్లీమీటర్లు నేడు, రేప�
నల్లగొండ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నీలగిరి, జూలై 8 : సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ అసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ర
చివ్వెంల, జూలై 8 : మండల కేంద్రంలో శుక్రవారం జలశక్తి అభియాన్ కేంద్ర బృందం మినీ గురుకుల పాఠశాలలో ఇంకుడు గుంతలు, మొక్కలను పరిశీలించింది. సూర్యాపేట జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం సభ్యులు సం�
జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి మూడేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా సన్మానం నల్లగొండ, జూలై 8: జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగ�
ఎమ్మెల్యే నోముల భగత్ తిరుమలగిరి సాగర్, జులై 8 : తండాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని నేతాపురం, మేగ్యాతండాల్లో రూ. 20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఆయన �
నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ నల్లగొండ, జూలై 8 : ఈ నెల 12న నకిరేకల్ మండలంలోని చందుపట్లలో నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అ�
కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నల్లగొండ, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులు భూ సమస్యలకు శాశ్వత పరిష్కార వేదికలుగా నిలవాలని కలెక్టర్ రాహుల్ శర్మ కలెక్టరే�
నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి భువనగిరి అర్బన్, జూలై 8 : పాల ఉత్పత్తులను కేంద్రం జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని నల్లగొండ-రంగారెడ్డి మదర్ డెయిరీ నార్మాక్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి అన్నారు.
ప్రజా వ్యతిరేక కేంద్రంపై రగిలిన జనం భువనగిరిలో పెద్దఎత్తున ఆందోళన ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో నిరసన బై బై మోదీ అంటూ పెల్లుబికిన నినాదాలు వర్షంలోనూ కదం తొక్కిన టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు భువనగిరి
Nalgonda | నల్లగొండ (Nalgonda) పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పద్మా నగర్లో ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్లు మృతిచెందారు.
భువనగిరి మండలం నందనం గ్రామంలోని తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్�
కూకట్పల్లికి చెందిన ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. హోటల్ మనోరమ వద్ద రథానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రమాదేవి దంపత�
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. నిరంతరం నిఘా, అడుగడుగునా తనిఖీలతో కట్టడిపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొ�