యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగి�
నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనాన్ని వియత్నాం దేశానికి చెందిన హునిం బౌద్ధ ప్రధాన బౌద్ధాచార్యుడు తిచ్మిన్ థాంగ్ ఆధ్వర్యంలో 130మంది బౌద్ధ భిక్షువులు బుధవారం సందర్శించార�
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. చుట్టూ నీరు, గుట్టలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలైన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ క
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఈడబ్ల్యూడీసీ (విద్యా, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన ఊరు - �
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే చెల్లింపులు సైతం వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం నిర్వాహకులు ట్యాబ్ ఎంట్రీ చేసి డీఎం ఆఫీస్లో అందిం చిన వెంటనే రైతులకు నాలుగైదు రోజుల్లో నగదు ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్ల�
సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మొసంగి గ్రామంలో రూ. 20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బుధవారం శంక�
ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెన్నైలో జరగుతున్న సౌత్ జోన్ స్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో ఎంజీయూ జట్టు తొలి మ్యాచ్ విజయం సాధించినట్లు యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.�
కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పోటీ పరీక్షలు మేకల అభినవ్ స్టేడియంలో బుధవారం కొనసాగాయి. ఈవెంట్స్కు 1200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సిండగా 1,021 మంది
సర్కారు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడంతోపాటు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నది. భోజన వసతితోపాటు కనీస అవసరాలు తీరుస్తున్నది. కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికలకు గతం�
గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో 18 పంచాయతీలకు సొంత భవనాలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయాన్ని భక్తులు నిత్యం సందర్శించేలా తీర్చి దిద్దుతామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వాలు కులవృత్తులను నిర్లక్ష్యం చేశాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేసి వృత్తిదారులను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం కట్టంగూర్లో రెండు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాస