పోరెడ్డి ముత్తారెడ్డి.. 1957 నుంచి సీపీఐ సభ్యుడు. 13 ఏండ్లపాటు గట్టుప్పల్ సర్పంచ్ కూడా. ఈ నెల 25 వరకు సీపీఐ క్రియాశీలక కార్యకర్త అయిన ముత్తారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టుప్పల్ మండలం ఏర్పాటుచేయడంతో కృతజ్
నల్లగొండ జిల్లాకేంద్రంలో బుధవారం నుంచే కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. నల్లగొండ ప్రభుత్వ జనరల�
కష్టకాలంలో సొంత అన్నలా ఆదుకున్న మంత్రి కేటీఆర్పై ఆమె ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. బతుకు దారి చూపిన మంత్రి జన్మదినాన్ని పండుగలా నిర్వహించింది. కృతజ్ఞతగా ప్రభుత్వ అసుపత్రిలో ప్రతి రోగి వద్దకు స్వయంగ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామగ్రామాన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు మొక్కలు నాటి కేకులు కట్ చేశారు. వైద్య శిబిరాల
విద్యార్థులకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ మరింత ముందుకు వెళ్తున్నది. పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయించి పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దేలా నిపుణులతో ప్రణాళికలు రూపొందించి
ఎందులోనూ తీసిపోరు.. ఎవరికీ తక్కువ కాదు.. గృహలక్ష్మిగానే కాదు.. ఏ రంగంలోనైనా హ్యాట్సాప్ అని నిరూపిస్తున్నారు మహిళలు. నల్లగొండ జిల్లా రాములబండ గ్రామ పంచాయతీ వాచర్గా పని చేస్తున్న సింగపంగ లింగమ్మ గతంలో కూల
విద్యా రంగంపై జీఎస్టీ మోత విద్యా రంగాన్నీ వదలని కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెన్సిల్, షార్ప్నర్, ఇంక్పై పన్నుపోటు డ్రాయింగ్, ప్రింటింగ్ మెటీరియల్, పేపర్ పల్ప్పై 12శాతం వాత బుక్స్పై ఏకంగా 18శాతం జీఎ�
ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పైళ్ల భువనగిరి అర్బన్, జూలై 22 : రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డ వివాహ కానుకగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి అందిస్తూ పెద్దన్నగా నిలుస్తున
ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ హాలియా, జూలై 22 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల, పెద్దవూర, త్రిపురారం, గుర్రం�
ఎంజీయూ వీసీ సీహెచ్.గోపాల్రెడ్డి ఘనంగా ఎన్జీ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం 45మంది విద్యార్థులకు బంగారు పతకాలు రామగిరి, జూలై 22 : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలు అలవర్చుకోవాలని ఎంజీయూ వీసీ, ప్రొఫెసర్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 69 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత నార్కట్పల్లి, జూలై 22 : కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వివిధ
బీబీనగర్(భూదాన్పోచంపల్లి), జూలై 22 : నిత్యవసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో పేదప్రజలపై ఆర్థిక భారం పడుతున్నదని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చే�
చందంపేట, జూలై 22 : పేదలకు డబుల్ బెడ్రూం అందించడం ద్వారా వారి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చందంపేట మండలంలోని చిత్రియాలలో రూ.1.88 కోట్లత�
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎంసెట్ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష సోమవారం నల్లగొండ, సూర్యాపేటలో ప్రశాంతంగా ప్రారంభమైంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో