ఈ నెల 12న నిర్వహణకు ఏర్పాట్లు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 83,439 మంది అభ్యర్థులు 353 పరీక్ష కేంద్రాల ఏర్పాటు రామగిరి, జూన్ 7 : ఈ నెల 12న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టెట్ నిర్వహణకు విద్యాశాఖ �
2014 ముందటి స్కామ్లో మరో ముగ్గురి అరెస్ట్ మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న సీబీసీఐడీ దేవరకొండ సహకార బ్యాంకులో రూ. 18 కోట్ల అక్రమాలు 150 మందితో నిందితుల జాబితా.. ఇప్పటికే 32 మంది అరెస్ట్ తాజా అరెస్�
ప్రత్యేకాధికారి పి. నాగమణి దామరచర్ల, జూన్ 7 : ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గిరిజన తండాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని మండల ప్రత్యేకాధికారి పి. నాగమణి అన్నారు. మండలంలోని కొత్తపేట తండా గ్రామ ప
వీల్చైర్ క్రికెట్, బాస్కెట్బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి కోటేశ్వర్నాయక్ చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి, పలువురి ప్రోత్స్రాహంతో ముందుకు పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు చందంప�
ఐదురోజులపాటు వైభవంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ వేడుకలు భక్తుల కొంగుబంగారంగా కనగల్ మండలం దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ప్రసిద్ధి చెందింది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్త
వివిధ రకాల పంటలకు అనుకూలంగా మన భూములు జిల్లాలో ఎక్కువగా ఎర్రనేలలు.. ఆతర్వాత నల్లరేగడి సరైన పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పంటలు పండించాలంటే సాగులో మెళకువలే కాదు.. సరైన నేల ఉండాలి. వీటితోపాటు సాగు విధానా
రాష్ట్రంపై మోడీ సర్కార్ ద్రోహానికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఢిల్లీ లెవల్లో వ్యూహాలు సన్నద్ధం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కష్టాల కడలిని దాటి ప్రగతి తొవ్వన పరుగులు 2001.. జూన్ 2.. చైతన్యానికి ప్రతీక అయిన నల్లగొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ వేదిక.. ఒక బక్కపలుచని మనిషి సభా వేదికపైకి చేరుకున్నారు. దశాబ్దాలుగా ఈ నేలకు జరుగుతున్న అన్యాయా�
రైతులు లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలి ఉత్పత్తిదారుడే ధరలు నిర్ణయించే స్థాయికి ఎదుగాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వానకాలం జిల్లా స్థాయి సాగుపై సదస్సు మండలి చైర్మన్ గుత్తా, మంత్రి న�
బొడ్రాయిబజార్, జూన్ 1 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 17వ వార్డులోని చింతలచెరువులో కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహ�
నిత్యం అభివృద్ధి పనులు, సమీక్షలు, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి జగదీశ్రెడ్డి బుధవారం సరదాగా కాసేపు బుల్లెట్ బండి నడిపారు. నల్లగొండలో ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి టెస్ట్ రైడ�
మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి నల్లగొండలో యూనిట్లు అందజేత నల్లగొండ రూరల్ : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా �
24 ద్విచక్రవాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి మిర్యాలగూడ, జూన్ 1 : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి రూ.15 లక్షల విలువ చేసే 24 బైక్లు పోలీసులు స్వా�