నల్లగొండ : ఏపీలోని గుంటూరు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొట్టడంతో తల్లీతో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను నల్లగొండ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి కాలనీకి చెందినవారుగా గుర్తించారు. ఇద
శ్రీ వల్లి టౌన్ షిప్లో తక్కువ ధరలతోనే సామాన్యులకు ప్లాటు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ వేలం నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో మొదటి దఫాగా వేలం నిర్వహించిన అధికారులు మరోసారి అవక�
తన తండ్రి జ్ఞాపకార్థం వీధి బాలల సంక్షేమ ఆశ్రమానికి పౌర సరఫరా శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ దుస్తులు, ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదృశ్చికంగ�
Reactor blast | చిట్యాల మండలం వెలిమినేడులో ఓ కంపెనీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా విషవాయువులు వెలువడ్డాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో.. దుర్వాసనతో
జిల్లా వ్యాప్తంగా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు విక్రయించాలని.. బ్లాక్ చేసినా లేదంటే బంకులు మూసివేసినా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బంక్ యజమాన్యాన్ని హెచ్చర�
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సత్యనారాయణ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీల
ఏరువాక పున్నమి కలిసిరావడంతో సాగు పనులు షురూ.. దుక్కులు దున్నిన రైతులు.. పలుచోట్ల విత్తనాలు కూడా.. నైరుతి కురిసింది. నేల తడిసింది.సంతోషంగా ఏరువాక సాగింది. వానకాలం సీజన్కు సిద్ధంగా ఉన్న రైతులు సోమవారం రాత్ర�
బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత కేంద్ర ప్రభుత్వ చర్యతో సరఫరా తగ్గించిన కంపెనీలు కొత్త నిబంధనలతో డీలర్లకు ఇక్కట్లు ఆందోళనలో వినియోగదారులు అధికార యంత్రాంగం అప్రమత్తం క్రూడాయిల్ ధర పెరుగుదలను కంపెనీల�
పాల కంటైనర్ ఢీకొని అన్నాచెల్లెళ్లు మృతి హైదరాబాద్ వనస్థలిపురంలో ఘోర ప్రమాదం మృతులు నల్లగొండ జిల్లావాసులు వనస్థలిపురం, జూన్ 14 : మంగళంవారం ఉదయం 10.30గంటలు. వనస్థలిపురం సుష్మా చౌరస్తా వద్ద అందరూ ఎవరి పనుల్�
మహిళా శిశు సంక్షేమ అధికారి సుభద్ర నీలగిరి, జూన్ 14 : జిల్లాలో బాలల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న కేంద్రాలు ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మహిళా, శ�
పెద్దఅడిశర్లపల్లి, జూన్ 14 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు అన్నారు. మంగళవారం మండలంలోని అజ్మాపురం, పడమటి తండాలో నిర్వహించిన పల్లెప్రగతి�
ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి నిండు చంద్రుడు తన కాంతిని వెదజల్లుతూ కనిపించాడు. చంద్రుడి వెలుగుల్లో సూర్యాపేట పట్టణం మిరుమిట్లు గొల్పుతూ కనిపించింది. -స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట
నీలగిరి, జూన్ 14 : ఈ నెల 18 నుంచి 26 వరకు రేషన్ కార్డుదారులందరికీ 5 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి ఊర వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో పౌరసరఫరాల అధి�