నీలగిరి, జూన్ 14 : ఈ నెల 18 నుంచి 26 వరకు రేషన్ కార్డుదారులందరికీ 5 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి ఊర వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో పౌరసరఫరాల అధి�
చెర్వుగట్టు క్షేత్రంలో రికార్డు స్థాయి వేలం నార్కట్పల్లి జూన్ 14 : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాలు సేకరించుకునే హక్కుకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో బహిరంగ వే�
మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డికి ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి వినతి కట్టంగూర్(నకిరేకల్)/దేవరకొండ, జూన్ 14 : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి�
Nidamanuru | నిడమనూరు (Nidamanuru) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ముకుందాపురం వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Awareness program | రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్కారు కొలువులను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది. పోలీస్, గ్రూప్-1 పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడ�
కార్పొరేట్ చదువుల కాలంలో నిరుపేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడిని ప్రతిష
నల్లగొండ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూనే జిల్లాకేంద్రాన్ని సాంస్కృతికంగా, పర్యాటకంగా తీర్చిద్దిదేందుకు అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో రహదార
పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు మోత్కూరు, గుండాల మండలాల్లో పనుల పరిశీలన నియోజకవర్గ వ్యాప్తంగా ఐదోరోజూ పనులు మోత్కూరు/గుండాల, జూన్ 7 : పల్లె ప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన�
లింగ నిర్ధారణ పరీక్షలు.. భ్రూణహత్యలు చేస్తున్నట్టు నిర్ధారణ ఆర్ఎంపీ నిర్వాకం బట్టబయలు తుర్కపల్లి, జూన్7: మండలంలోని మాదాపురంలో సూర్య ప్రైవేట్ ఆస్పత్రిని మంగళవారం వైద్యాధికారులు సీజ్ చేశారు. నిబంధనల�
యాదాద్రి, జూన్ 7 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో మంగళవారం ఆర్జిత పూజల కోలాహలం నెలకొంది. స్వయంభూ నారసింహుడికి ఉదయం 3.30గంటల నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు క�
ఇతర రాష్ర్టాల్లోనూ డిమాండ్ ఏపీతోపాటు ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, బెంగాల్కు ఎగుమతి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 45 వేల టన్నులకుపైగా ఉత్పత్తి నల్లగొండ, జూన్ 7: ఉమ్మడి జిల్లాలో 4,400 చెరువులు ఉండగా అందులో మత్స్య శాఖ�
ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్కిటెక్చర్ సలహాదారు బుధవారం స్థానికంగా పర్యటించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్�
అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేరేడుచర్ల, జూన్ 7 : నియోజకవర్గంలో నూతన మున్సిపాలిటీగా ఏర్పడిన నేరేడుచర్లతోపాటు హుజూర్నగర్ మున్సిపా