రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను సోమవారం అసెంబ్లీ హాల్లో నిర్వహించారు. పోలింగ్కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమో�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రోడ్ల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
80 ఏండ్లల్లో ఎన్నడూ ఇంత అభివృద్ధిని చూడలేదు నెహ్రూ పరిపాలన కూడా ఇట్ల లేకుండే.. టీఆర్ఎస్ పాలనలోనే ప్రజాప్రతినిధులను నేరుగా చూస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి ఎదుట వృద్ధుడి సంతోషం సూర్యాపేట అభివృద్ధిపై హర్�
గ్రామీణ ప్రాంత యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, జూలై15 : యువత స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడాలని, అందుకోసం అందివచ్చే ప్రతి అవకాశాన�
ఇంటర్లో చేరే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత కార్పొరేట్ పథకం కింద ఫీజుల చెల్లింపు టెన్త్లో 7.0 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులకు అవకాశం దరఖాస్తులకు ఈ నెల 20 వరకు గడువు పేద, మధ్య తరగతికి చెందిన తల్ల
నల్లగొండ బీట్ మార్కెట్ వద్ద రామకోటి స్తూప దేవాలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని శుక్రవారం ఉమామహేశ్వరి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి కుంకుమ పూజ చేశా�
కూలీలకు ఉపాధి కల్పన, హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యం ఈ ఏడాది లేబర్ బడ్జెట్లో 60 శాతం కూడా చేరుకోని పరిస్థితి మేట్ల అవగాహన లేమితో కూలీలకు దక్కని నిర్ధిష్ట వేతనం లక్ష్యంలో వెనుకబడ్డ ఆరుగురికి జిల్లా అధిక�
స్వామి ఖజానాకు రూ.8,73,934 ఆదాయం యాదాద్రి, జూలై 15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని ఆగమశాస్త్ర రీతిలో ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంల�
మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి మిర్యాలగూడ, జూలై 15 : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దిగజారుడు మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి సూచించారు. శుక్రవారం పట్ణణంలోని ఎమ్�
హాలియా, జూలై 15 : పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని త్రిపురారం, తిరుమలగిరి సాగర్, పెద్దవ�
కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నల్లగొండలో సుడిగాలి పర్యటన నీలగిరి, జూలై 15 : నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ శ
పాలిటెక్నిక్ డిప్ల్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎ�
అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నందున అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థ్దాయిలో సమస్యలు స�
జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుపనులు జోరందుకున్నాయి. వరి నాట్లకు అనుకూలంగా ముసురు కురుస్తుండటంతో వరిసాగు చేసే రైతులు పొలాలను
సాగర్ ఆయకట్టు పరిధిలోనూ నారుమళ్లకు నీటిని విడుదల చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ మాత్రం వరద మొదలైనా గతంలో మాదిరిగానే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా