2001లో తొలిసారి సూర్యాపేటకు వచ్చిన సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పరిస్థితిపై వివరణ నాటి ఇబ్బందులను ప్రస్థావించి తీరుస్తానని హామీ నేడు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్న ఫలితాలు తెల�
సీఎం కేసీఆర్ కృషితో అద్భుతంగా రూపుదిద్దుకున్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యాదాది, జూన్1 : ‘ నేను ఈ గడ్డలో పుట్టిన ఈ బిడ్డను.. ఈ మట్టిలో పుట్టిన వాణ్ణి.. మీ చేతుల్లో పెరిగిన వాణ్ణి.. తెలంగాణ గాలి పీల్చి, తె�
హాజరుకానున్న మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా.. ప్రత్యామ్నాయ పంటల సాగుపైనే ప్రధాన దృష్టి నకిలీ విత్తనాల కట్టడి, ఎరువుల�
దేవరకొండ, మే 31 : దేవరకొండలోని హనుమాన్గర్కు చెందిన కేతావత్ శరత్కుమార్ ఇంట్లో గతేడాది అక్టోబర్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసి రమాండ్కు తరలించినట్లు దేవరకొండ సీఐ బీసన్న తె�
ఆత్మకూరు(ఎం), మే 31 : జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పార్టీ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్ సూచించారు. మంగళవారం మండలంలోని పోతిరెడ్డిపల్లి, ఉప్పల�
కూలిన ఇంటి పైకప్పులు, విద్యుత్ స్తంభాలు పలుచోట్ల పౌల్ట్రీ ఫారాలు ధ్వంసం.. లక్ష్మీదేవిగూడెంలో 2,500 కోడిపిల్లలు మృత్యువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాల�
పంటల మార్పిడితో భూసార వృద్ధి రోగకకారక జీవుల కట్టడికి ఇదే మంచిది వ్యవసాయ శాస్త్రవేత్త సలహాలు, సూచనలు గరిడేపల్లి, మే 31 : ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల పొలాల్లో భూసారం తగ్గుతుంది. రోగాలను కలిగించే పురుగుల �
హైదరాబాద్లో అందజేసిన డీజీపీ మహేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, మే 31(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పోలీస్స్టేషన్ల స్థాయిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 187 మంది పోలీస్ సిబ్బందికి హైదరాబాద్లోని డీజీ
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు యాదాద్రి, మే 31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం దేశంలోనే గొప్ప దేవాలయంగా వెలుగొందుతున్నదని రాష్ట్ర ఎక్సైజ్, పర్య�
అవాస్తవాలతో ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దు కొందరు సర్పంచులు ఉద్దేశపూర్వంగా ఆరోపణలు చేస్తున్నారు గతంలో ఏ ప్రభుత్వమైనా గ్రామాల అభివృద్ధికి ఇన్ని నిధులిచ్చిందా? జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి నల్లగొం�
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు బోల్తాపడింది. వేములపల్లి వద్ద వీ కావేరి ట్రావెల్స్కు చెందిన అదుపు తప్పి బోల్తాపడగా.. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద �
నగరాలు, పట్టణాల్లో నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూసేందుకు మున్సిపల్ శాఖ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) యూనిట్లను ఏర్పాటు చేస్తున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలం ఈదులూరు, పందేనపల్లి గ్రామాల్లో �
నల్లగొండ : మిర్యాలగూడలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుకోట్ల తండా వద్ద బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో బైక్పై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయ