ఎమ్మెల్యే నోముల భగత్ తిరుమలగిరి సాగర్, జులై 8 : తండాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని నేతాపురం, మేగ్యాతండాల్లో రూ. 20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఆయన �
నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ నల్లగొండ, జూలై 8 : ఈ నెల 12న నకిరేకల్ మండలంలోని చందుపట్లలో నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అ�
కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నల్లగొండ, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులు భూ సమస్యలకు శాశ్వత పరిష్కార వేదికలుగా నిలవాలని కలెక్టర్ రాహుల్ శర్మ కలెక్టరే�
నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి భువనగిరి అర్బన్, జూలై 8 : పాల ఉత్పత్తులను కేంద్రం జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని నల్లగొండ-రంగారెడ్డి మదర్ డెయిరీ నార్మాక్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి అన్నారు.
ప్రజా వ్యతిరేక కేంద్రంపై రగిలిన జనం భువనగిరిలో పెద్దఎత్తున ఆందోళన ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో నిరసన బై బై మోదీ అంటూ పెల్లుబికిన నినాదాలు వర్షంలోనూ కదం తొక్కిన టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు భువనగిరి
Nalgonda | నల్లగొండ (Nalgonda) పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పద్మా నగర్లో ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్లు మృతిచెందారు.
భువనగిరి మండలం నందనం గ్రామంలోని తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్�
కూకట్పల్లికి చెందిన ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. హోటల్ మనోరమ వద్ద రథానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రమాదేవి దంపత�
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. నిరంతరం నిఘా, అడుగడుగునా తనిఖీలతో కట్టడిపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొ�
హైదరాబాద్ : నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆరెంజ్ ట్రావెల్కు చెందిన బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లగొండ మర్రిగ�
స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ అన్నపూర్ణ జిల్లాగా అవతరిస్తున్నది. కృష్ణా, మూసీ పరవళ్లకు కాళేశ్వరం జలాలు తోడవడంతో బీడు భూములన్నీ సస్యశ్యామలమై రికార్డు స్థాయిలో దిగుబడి వస్తున్నది. గత యాసంగిలో 10.74 లక్షల ఎక
వానలకు అనుగుణంగా పంటల సాగు ఊపందుకున్న మెట్ట పంటలు.. నారుమళ్లను సిద్ధం చేస్తున్న రైతులు అందుబాటులో విత్తనాలు, ఎరువులు రైతుల ఖాతాకు పంట పెట్టుబడి సాయం వానలకు అనుగుణంగా అదును మీద సాగుకు రైతులు అడుగులు వేస్�
చూడముచ్చటగా ఎస్సీ బాలికల హాస్టల్ హాస్టల్ గోడలపై రంగురంగుల చిత్రాలు విజ్ఞానం పంచుతున్న పెయింటింగ్ బీబీనగర్ (భూదాన్పోచంపల్లి), జూలై 2 : స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు అధునాత�
ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుకు గురైన నియోజకవర్గం దళిత బంధుతో ఆర్థిక భరోసా నేడు లబ్ధిదారులకు యూనిట్లను అందించనున్న మంత్రి జగదీశ్రెడ్డి 39 కుటుంబాలు ఎంపిక.. జమస్తాన్పల్లి గ్రామ జనాభా 630. ఇందులో ఎస్�