Nalgonda | నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.233.82 కోట్లు విడుదల చేసింది.
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా అంతటా 2కే రన్ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్వరాజ్య స్ఫూర్తిని చాటుతూ పాల్గొన్న జనం దేశభక్తి నినాదాలతో దద్దరిల్లి
నేడు రాఖీ పౌర్ణమి మార్కెట్లో రాఖీల కొనుగోళ్ల సందడి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన మండలి చైర్మన్ గుత్తా, మంత్రి జగదీశ్రెడ్డి అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ప�
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్కు చెందిన 30 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక కోదాడ, ఆగస్టు 11 : సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ�
గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ చిట్యాల, ఆగస్టు 11 : మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుత�
ప్రారంభించిన ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాలియా,ఆగస్టు 11: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. యువతలో స్వాతంత్య్ర �
మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత ఆదేశం నల్లగొండ ఘటనను సుమోటోగా స్వీకరణ హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో యువతిపై ఉన్మాది దాడికి పాల్పడిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింద�
హైదరాబాద్ : నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యామ్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం జలాశయానికి 1,75,272లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 31,849 క్యూస�
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థుల
పల్లె ప్రతిభకు పట్నంలో విజేత ఊర్లో కుందేళ్లు, పిట్టలు కొట్టడంలో దిట్ట షూటింగ్లో నల్లగొండ కుర్రాడి అద్భుత ప్రతిభ రాష్ట్ర స్థాయి టోర్నీలో వెండి వెలుగులు ఆర్థిక సాయమందిస్తే అదరగొడతా పల్లెటూరి పిల్లగాడు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ సమీపంలో గురువారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామి గతంలో డోజర్ వాహనాన్ని నడిపేవాడు. అందులో
అన్యాక్రాంతం అవుతున్న సాగునీటి పారుదల శాఖ భూములను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఇందులో భాగంగా ఇరిగేషన్ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. కాల్వ కట్టలకు ఇరువైపులా అం�
నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదన్నది పచ్చి అబద్ధం ఆయన రాజకీయ, ఆర్థిక అవసరాలే నిజం సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరం ఫ్లోరైడ్కు సాక్షీభూతం రోడ్లు, మౌలిక వసతులు సైతం కరువు సంక్షేమ పథకాలూ అరకొరే.. టీ�