ఎందులోనూ తీసిపోరు.. ఎవరికీ తక్కువ కాదు.. గృహలక్ష్మిగానే కాదు.. ఏ రంగంలోనైనా హ్యాట్సాప్ అని నిరూపిస్తున్నారు మహిళలు. నల్లగొండ జిల్లా రాములబండ గ్రామ పంచాయతీ వాచర్గా పని చేస్తున్న సింగపంగ లింగమ్మ గతంలో కూల
విద్యా రంగంపై జీఎస్టీ మోత విద్యా రంగాన్నీ వదలని కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెన్సిల్, షార్ప్నర్, ఇంక్పై పన్నుపోటు డ్రాయింగ్, ప్రింటింగ్ మెటీరియల్, పేపర్ పల్ప్పై 12శాతం వాత బుక్స్పై ఏకంగా 18శాతం జీఎ�
ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పైళ్ల భువనగిరి అర్బన్, జూలై 22 : రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డ వివాహ కానుకగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి అందిస్తూ పెద్దన్నగా నిలుస్తున
ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ హాలియా, జూలై 22 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల, పెద్దవూర, త్రిపురారం, గుర్రం�
ఎంజీయూ వీసీ సీహెచ్.గోపాల్రెడ్డి ఘనంగా ఎన్జీ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం 45మంది విద్యార్థులకు బంగారు పతకాలు రామగిరి, జూలై 22 : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలు అలవర్చుకోవాలని ఎంజీయూ వీసీ, ప్రొఫెసర్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 69 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత నార్కట్పల్లి, జూలై 22 : కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వివిధ
బీబీనగర్(భూదాన్పోచంపల్లి), జూలై 22 : నిత్యవసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో పేదప్రజలపై ఆర్థిక భారం పడుతున్నదని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చే�
చందంపేట, జూలై 22 : పేదలకు డబుల్ బెడ్రూం అందించడం ద్వారా వారి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చందంపేట మండలంలోని చిత్రియాలలో రూ.1.88 కోట్లత�
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎంసెట్ ఆన్లైన్ ప్రవేశ పరీక్ష సోమవారం నల్లగొండ, సూర్యాపేటలో ప్రశాంతంగా ప్రారంభమైంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో
రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను సోమవారం అసెంబ్లీ హాల్లో నిర్వహించారు. పోలింగ్కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమో�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రోడ్ల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
80 ఏండ్లల్లో ఎన్నడూ ఇంత అభివృద్ధిని చూడలేదు నెహ్రూ పరిపాలన కూడా ఇట్ల లేకుండే.. టీఆర్ఎస్ పాలనలోనే ప్రజాప్రతినిధులను నేరుగా చూస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి ఎదుట వృద్ధుడి సంతోషం సూర్యాపేట అభివృద్ధిపై హర్�
గ్రామీణ ప్రాంత యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, జూలై15 : యువత స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడాలని, అందుకోసం అందివచ్చే ప్రతి అవకాశాన�
ఇంటర్లో చేరే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత కార్పొరేట్ పథకం కింద ఫీజుల చెల్లింపు టెన్త్లో 7.0 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులకు అవకాశం దరఖాస్తులకు ఈ నెల 20 వరకు గడువు పేద, మధ్య తరగతికి చెందిన తల్ల
నల్లగొండ బీట్ మార్కెట్ వద్ద రామకోటి స్తూప దేవాలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని శుక్రవారం ఉమామహేశ్వరి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి కుంకుమ పూజ చేశా�