మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత ఆదేశం నల్లగొండ ఘటనను సుమోటోగా స్వీకరణ హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో యువతిపై ఉన్మాది దాడికి పాల్పడిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింద�
హైదరాబాద్ : నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యామ్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం జలాశయానికి 1,75,272లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 31,849 క్యూస�
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థుల
పల్లె ప్రతిభకు పట్నంలో విజేత ఊర్లో కుందేళ్లు, పిట్టలు కొట్టడంలో దిట్ట షూటింగ్లో నల్లగొండ కుర్రాడి అద్భుత ప్రతిభ రాష్ట్ర స్థాయి టోర్నీలో వెండి వెలుగులు ఆర్థిక సాయమందిస్తే అదరగొడతా పల్లెటూరి పిల్లగాడు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ సమీపంలో గురువారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామి గతంలో డోజర్ వాహనాన్ని నడిపేవాడు. అందులో
అన్యాక్రాంతం అవుతున్న సాగునీటి పారుదల శాఖ భూములను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఇందులో భాగంగా ఇరిగేషన్ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. కాల్వ కట్టలకు ఇరువైపులా అం�
నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదన్నది పచ్చి అబద్ధం ఆయన రాజకీయ, ఆర్థిక అవసరాలే నిజం సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరం ఫ్లోరైడ్కు సాక్షీభూతం రోడ్లు, మౌలిక వసతులు సైతం కరువు సంక్షేమ పథకాలూ అరకొరే.. టీ�
ఏ కారణంతో మరణించినా రూ.5లక్షల సాయం ఈ నెల 7 నుంచి ప్రారంభం ఉమ్మడి జిల్లాలో 25వేల మందికి లబ్ధి పది రోజుల్లోనే నామినీ అకౌంట్లోకి నగదు చేనేత కుటుంబాలకు సర్కారు భరోసా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లింపు సీఎం కేస
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నల్లగొండ, ఆగస్టు 2 : ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేనేత బీమా కల్పించనుండడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. మంగళ
గూడూరు మహేందర్రెడ్డి ఆలోచన గొప్పది ట్విట్టర్లో అభినందించిన మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి బీబీనగర్, ఆగస్టు 2 : బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత �
రామగిరి, ఆగస్టు 2 : నాగుల పంచమి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. వర్షం, చిరుజల్లుల నడుమ మహిళలు అమ్మవారి ఆలయాల్లో పూజలు చేసి పుట్టల్లో పాలుపోసి భక్తిభావం చాటారు. పలు దేవాలయ�
కొనసాగుతున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన శ్రీవారి ఖజానాకు రూ. 17,08,504 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 2 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు సంప్రదాయ పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించ
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శాలిగౌరారం, ఆగస్టు 2 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడంతోపాటు సీఎం కేసీఆర్ నాయకత్వం నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకుల�