మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్మున్న నాయకుడు.. అందుకే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బీజేపీ 19 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నా ఈ పథకాలు ఇచ్చే
ఉద్యమ నాయకుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే నేత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిగా టికెట్ ఖరారైంది. శుక్రవారం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ �
మోదీ, అమిత్షా ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును నిలువరించలేరని, బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని రాష్ట్ర విద్యు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఏర�
ఆర్టీసీకి దసరా పండుగ కలిసి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా ప్రయాణికుల కోసం గత నెల 24, 25 తేదీల్లో, 30 నుంచి ఈనెల 4 వరకు ప్రత్యేక బస్సులను నడిపింది. నల్లగొండ రీజియన్ పరిధిలోని మిర్యాలగూడ, దేవరకొండ, న
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆయా సంఘాల నాయకులు, ప
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవిని భక్తులు గురువారం సంప్రదాయంగా గంగా ఒడికి సాగనంపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన శోభయాత్రలో ప్రత్యేక డీజే పాటలు, యువతీ యువ
మునుగోడు ఉప ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా నేడు నోటిఫికేషన్ రానున్నది. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 14 వరకు కొనసాగనున్నది. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. చం�
మునుగోడు ఉప ఎన్నికల కదన రంగంలోకి గులాబీ దళం అడుగుపెట్టనుంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి రాష్ట్రంలోని 18 శాఖల మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు రానున్నారు. శుక్రవారం నుంచి మునుగోడులో పనిచేయాలని టీఆ�
దేశంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ప్రజల మధ్య విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని, ఆ పార్టీ ఆగడాలను నిలువరించే శక్తి టీఆర్ఎస్(బీఆర్ఎస్)కే ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జ
మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సురిగి ముత్తయ్య తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం గట్టుప్పల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ముత్తయ్యకు గులాబీ కండువా కప్�