ఉప ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడు నియోజకవర్గ రాజకీయం మరింత వేడెక్కుతున్నది. ఇప్పటికే ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో టీఆర్ఎస్ మరింత దూకుడును కొనసాగిస్తున్నది. అ
ఫ్లోరోసిస్కు కేరాఫ్ అయిన మునుగోడుకు మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ జలాలు సరఫరా చేయడంతో ఆ మహమ్మారి ఆనవాళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ మహమ్మారిని గుర్తించినప్పటికీ ఈ ప్రాంతా�
ఈ ఎన్నికతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మునుగోడు ఓటర్లు ఇదే తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ప్
Heavy rains | అండమాన్ సముద్రతీరంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనిప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ
తంగెడుపల్లిలో జరిగిన ప్రచారంలో రాజగోపాల్రెడ్డికి స్థానిక గ్రామస్థురాలు సత్తెమ్మ చుక్కలు చూపించింది. ఆమె అడిగిన ప్రశ్నలకు కంగుతిని అసహనంతో కారెక్కి వెళ్లిపోయారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం మునుగోడు ప్రజల నోట్లో మట్టికొట్టింది. ఫ్లోరోసిస్ బాధితుల ఉసురు తీసుకున్నది. ప్ర పంచంలోనే అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ ఉన్న మునుగోడుకు తీరని అన్యాయం చేసింది. ఉమ్మడి న�
ఒకప్పుడు ఫ్లోరైడ్ విషపు నీళ్లే నల్లగొండ ప్రజలకు ఆధారం. తెలియక కొంతకా లం, తప్పక మరికొంత కాలం తాగి ఎన్ని జీవితాలు తెల్లారిపోయినయో. ఎంత దుఃఖం.. పాలకుల నిర్లక్ష్యం మూడు తరాలను బలితీసుకున్నది. ఉమ్మడి నల్లగొండ
బీజేపీ డబ్బు మదంతోనే రాజగోపాల్రెడ్డికి టికెట్ కేటాయించి మునుగోడులో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది.
Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.