విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నాంపల్లి, ఆగస్టు 2 : మండలాభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని టీఆర్ఎస్ మండల నాయకులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో విద్యుత్ శాఖ మంత్రి గ
ఆరోగ్యానికి మేలు చేసే పానీయం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వృత్తులకు పునరుజ్జీవం గీతకార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నందనంలో నీరా ప్లా�
మున్సిపాలిటీల్లో పకడ్బందీగా నిషేధం అమలుకు కొరడా ఝుళిపిస్తున్న అధికారులు సూర్యాపేట జిల్లాలో రెండున్నర టన్నులకుపైగా నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం అక్కడక్కడా ఇప్పటికీ వీడని నిర్లక్ష్యం పర్యావరణానికి అ
స్వస్తివాచనం, విష్వక్సేనారాధనలతో అంకురార్పరణ మొదటిరోజు పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సునీత, కలెక్టర్ పమేలాసత్పతి భక్తిశ్రద్ధలతో లక్ష్మీ సహస్ర నామ పఠనం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు యాదాద్రి
సంజీవనిలా ఆలేరు డయాలసిస్ సెంటర్ కిడ్నీ బాధితులకు కార్పొరేట్ స్థాయి వైద్యం రెండేండ్లలో 73 మందికి ఉచిత సేవలు తప్పిన వ్యయ ప్రయాసలు రోగుల కష్టాలను గట్టెక్కించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ‘నాకు కాళ్ల వ
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ దేవరకొండ, జూలై 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల పితామహుడని, మహిళలను అదుకునేందుకు కృషి చేస్తున్నా రని ఎమ్మెల్యే, టీ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్�
పోరెడ్డి ముత్తారెడ్డి.. 1957 నుంచి సీపీఐ సభ్యుడు. 13 ఏండ్లపాటు గట్టుప్పల్ సర్పంచ్ కూడా. ఈ నెల 25 వరకు సీపీఐ క్రియాశీలక కార్యకర్త అయిన ముత్తారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టుప్పల్ మండలం ఏర్పాటుచేయడంతో కృతజ్
నల్లగొండ జిల్లాకేంద్రంలో బుధవారం నుంచే కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. నల్లగొండ ప్రభుత్వ జనరల�
కష్టకాలంలో సొంత అన్నలా ఆదుకున్న మంత్రి కేటీఆర్పై ఆమె ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. బతుకు దారి చూపిన మంత్రి జన్మదినాన్ని పండుగలా నిర్వహించింది. కృతజ్ఞతగా ప్రభుత్వ అసుపత్రిలో ప్రతి రోగి వద్దకు స్వయంగ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామగ్రామాన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు మొక్కలు నాటి కేకులు కట్ చేశారు. వైద్య శిబిరాల
విద్యార్థులకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ మరింత ముందుకు వెళ్తున్నది. పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయించి పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దేలా నిపుణులతో ప్రణాళికలు రూపొందించి