రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 8వ జోనల్ స్పోర్ట్స్ మీట్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎలిమినేటి
ఒక్కేసి.. పువ్వేసి సందమామా.. ఒక్కజాములాయె సందమామా.. శ్రీగౌరీ నీ పూజ ఉయ్యాలో.. చేయబూనితమమ్మా ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజులపాటు సాగే వేడుకల్లో తొలిరోజు ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ�
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తమవుతున్నద�
Gutta Sukender reddy | రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు.
సూర్యాపేట జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవంలో విషాదం నెలకొంది. ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్తండాకు చెందిన బానోతు సూర్య(55), బానోతు నాగు(40) శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనానికి వెళ్లి ఎస్సారెస్పీ మెయిన్ కె�
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. యావత్ తెలంగాణ ఆయన వెంట నడుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు’ అని రాష్ట్ర విద్యుత్
కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో రెండు కాంస్య పతకాలు సాధించిన షేక్ నాజియాను.. కళాశాల యాజమాన్యం బుధవారం ఘనంగా సత్కరించింది. నల్లగొండకు చెందిన నాజియా.. హైదరాబాద్ గన్ఫౌండ్రీ ప్రభుత్వ జూనియర్ �
అమ్మ జన్మనిస్తుంది. నాన్న భవిష్యత్ను ఇస్తాడు. కానీ మనతో సంబంధంలేని గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అక్షరాలు ధారపోసి ఉజ్వల జీవితానికి పునాది వేస్తాడు. బడిలో గురువులు చెప్పే మాటలు మనలో నాటుకుపోతాయి. బ్లాక్ బ�
గొల్ల, కురుమల వృత్తికి జీవం పోయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు సర్కారు గొర్రెల పంపిణీ చేపడుతున్నది. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు అందించి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే �
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన చెరుపల్లి వివేక్తేజ మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తున్నాడు. అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తున్న ఆ యువకుడు కామన్వెల్త్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యా�
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ