తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నివాళి అర్పించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశా�
సాగునీటికి ఆయువు పట్టువైన మునుగోడు వాగు నూతన శోభను సంతరించుకున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ప్రజల కళను ప్రభుత్వం సాకారం చేసింది. మండలంలలోని వాగులపై మూడు చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి రెం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారు జూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం �
ప్రస్తుతం సన్నధాన్యానికి మద్దతుకు మించి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో వానకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో సాగునీరు అందించింది. దాంతో పాటు ఈ సీ
దేశంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలకు రాష్ట్ర బీజేపీ నాయకులు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక ధర్మభిక్షం భవన్�
మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన నిమ్మల యాదయ్య(36) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్ఐ దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మల యాదయ్య ట్రాక్టర్, హార్వెస్ట�
మండలంలోని లావూడితండాలో సారా తయారీ స్థావరాలను ధ్వంసం చేసేందుకు వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై గురువారం సారా తయారీదారులు దాడి చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు.. లావూడితండాలో సారా తయారు చేస్తున్నా
మండల కేంద్రంలో జరిగిన బీజేపీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. ఇటీవల బీజేపీలో చేరిన వారు గతంలో ఉన్న
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం వరం ప్రకటించింది. ఆరు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఉత్తీర్ణత మార
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం నర్సింహాయ్య రెండో వర్దంతిని పురస్కరించుకుని మండలంలోని వేంపాడు స�
minister ktr | నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్ధాలన్నీ ఏడాదిలో నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్అండ్బీ, పీఆర్, మున్సిప
Minister Errabelli Dayakar Rao | కల్లాలు కట్టారని రూ.150కోట్లు ఖర్చు చేశారని తెలంగాణకు రావాల్సిన రూ.703కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం నిలిపివేసిందని, రైతుల కోసం కల్లాలు కట్టడం తప్పా ? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డార�