రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స
నల్లగొండ పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు పర్వతం అశోక్ ప్రతిష్టాత్మక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని గు�
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వె�
జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో తొలిరోజు గురువారం నిర్వహించిన ఈవెంట్స్ పోటీల్లో 44.5శాతం మంది అర్హత సాధించారు. ఈవెంట్స్కు 600మందికి గాను 483 మంది హాజరవగా 215మంది అర్హత సాధించారు. ఉదయం నాలుగున్నరకే �
పేదలకు వైద్యం మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. ఈ పంట ఆదాయ వనరుగా రానున్న క్రమంలో సాగులో యాజమాన్య పద్ధతులతోపాటు ఫర్టిగేషన్ విధానం ఎంతో ముఖ్యమని ఉ
Physical events | ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, సైబరాబాద్,
పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి నర్సరీలు సిద్ధమవుతున్నాయి. మొక్కల పెంపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 50లక్షల మొక్క�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రముఖ ఆలయాలుపునర్నిర్మాణంతో నూతన శోభను సంతరించుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన జరిపి, ఉదయం �
: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తీసుకుంటామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం�
నెహ్రూయువ కేంద్రం, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నల్లగొండలో మంగళవారం ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.