Yadadri Plant | యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ ఏరియల్
నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ప్లాంటు వద్దకు చేరుకున్న సీఎం అక్కడ ప్లాంట్ నిర�
తెలంగాణలో వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఎలా సాధ్యమైంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి విద్యుత్తు విషయంలో ఉన్న దుర్భర పరిస్థితులను ఇంత వేగంగా ఎలా అధిగమించింది? అనతి
లారీని బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని అనంతారం గ్రామ సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం చోటు చేసుకున్నది.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థ్ధలుగా వాడుకుంటూ నిర్వీర్యం చేస్తున్నదని ఉస్మానియా జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజారాం యాదవ్ విమర్శించారు.
పోడు భూముల పంపిణీపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అటవీ, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిశీలన కొలిక్కి వస్తున్నది. ఇప్పటికే 17 జిల్లాల్లో ఫిర్యాదుల పరిశీలన పూర్తయి�
Chitriyala Yellamma Gutta | తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం ప్రశంసలు అందుకుంటున్నది. ఈ పథకం ద్వారా
PM Modi | దేశ సంపదను పెట్టుబడిదారులకు అమ్మేస్తూ.. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ అభిృద్ధికి ఏమి చేయని మోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల�
తొమ్మిది మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు వివరాలను సోమవారం నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియ
సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా టీఆర్ఎస్ ఓటుబ్యాంకు చెక్కు చెదరలేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాగా వీటిలో మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం టీఆర్ఎస్ వశమైంది. 2018 తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించింది.
munugode bypolls | మునుగోడు బై ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల మెజారితీతో గెలుపొందారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల