తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
తెలంగాణలో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛ ఆక్సిజన్ అందించేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారని మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు.
తీరొక్క ఆటోమొబైల్ కంపెనీలను ఒక్కచోటకు చేర్చి నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది.
తెలంగాణ ఆత్మగౌరవ పత్రికలుగా ప్రజాదరణ పొందిన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షోను
రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ ప్రజలను ఎంతగానో ఆకర్శిస్తున్నాయని, వాటితోపాటు బీఆర్ఎస్ను ప్రజలు తప్పక ఆదరిస్తారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి,
పట్టణంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శని వారం నిర్వహించిన మహా పడిపూజ కార్య క్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బెల్లి వెంక టేశ్వర్లు, గురుస్వాములు ఉన్నారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, మంత్రి కేటీఆర్ ఓఎస్డీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ కుటుంబ సమేతంగా
దేశంలో రైతు ఎజెండాపై భారత రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్ట్నర్గా నల్లగొండ నాగార్జున కళాశాల (ఎన్జీ)లో ఏర్పాటుచేసిన ఆటోషోకు తొలిరోజు విశేష స్పందన వచ్చింది.
విడ్కు ముందుతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాల విక్రయం కనీసం 50 శాతం పెరిగినట్లు ఆయా కంపెనీల సేల్స్ను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే మార్కెట్ సేల్స్లో �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడిలో భాగంగా నిర్ధేశించిన పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను సత్వరమే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్తివారీ తెలిపారు. గురువారం సాయంత్రం విద్యాశాఖ మంత్�