మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన నిమ్మల యాదయ్య(36) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్ఐ దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మల యాదయ్య ట్రాక్టర్, హార్వెస్ట�
మండలంలోని లావూడితండాలో సారా తయారీ స్థావరాలను ధ్వంసం చేసేందుకు వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై గురువారం సారా తయారీదారులు దాడి చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు.. లావూడితండాలో సారా తయారు చేస్తున్నా
మండల కేంద్రంలో జరిగిన బీజేపీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. ఇటీవల బీజేపీలో చేరిన వారు గతంలో ఉన్న
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం వరం ప్రకటించింది. ఆరు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఉత్తీర్ణత మార
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన కుమారుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం నర్సింహాయ్య రెండో వర్దంతిని పురస్కరించుకుని మండలంలోని వేంపాడు స�
minister ktr | నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్ధాలన్నీ ఏడాదిలో నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్అండ్బీ, పీఆర్, మున్సిప
Minister Errabelli Dayakar Rao | కల్లాలు కట్టారని రూ.150కోట్లు ఖర్చు చేశారని తెలంగాణకు రావాల్సిన రూ.703కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం నిలిపివేసిందని, రైతుల కోసం కల్లాలు కట్టడం తప్పా ? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డార�
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్తోపాటు
ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలతోపాటు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష కోసం గురువారం జిల్లాకు ర
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, మోడల్ స్కూల్, కేజీబీవీలలో 6,935, ప్రైవేట్ పాఠశాలల్లో 2,679 మంది కలిపి మొత్తం 9,614 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.