పట్టణ స్థానిక సంస్థలకు సవాల్గా మారిన కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
BRS | మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు కదంతొక్కారు. పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై
మహిళల సంక్షేమం, వారి ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నది. ప్రతి మహిళ తన కాళ్ల మీద తాను నిలబడేలా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు బ్�
ఒక రైతు శ్రీకారంతో మారిన ఆలోచన గరిడేపల్లి మండలం గానుగుబండ గ్రామ పరిధిలో 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ గ్రామంలోని రైతులకు యాతవాకిళ్ల చెరువు ప్రధాన నీటి వనరుగా ఉండడంతో మండలంలో అన్ని గ్రామాల కన్నా ముందే అక
భువనగిరి పట్టణానికి చెందిన ఒక యువతి, యువకుడు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు తాగుడుకు బానిసై భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి రోజు వేధించసాగాడు. తల్లిదండ్రులను కాదని వచ్చిన ఆమెకు ఏం చేయాలో తోచలేదు. స�
మన పట్టణాలకు కొత్తరూపు రాబోతున్నది. ఏండ్ల క్రితం రూపొందించిన ప్రణాళికలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం కొత్త మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేస్�
యాదగిరిగుట్ట స్వామి వైకుంఠ ద్వారం నుంచి వడాయిగూడెం చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డు మధ్యలో బిగించిన సెంట్రల్ లైటింగ్ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్విచ్ఛాన్ చేసి బుధవారం వెలిగించారు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగి�
నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనాన్ని వియత్నాం దేశానికి చెందిన హునిం బౌద్ధ ప్రధాన బౌద్ధాచార్యుడు తిచ్మిన్ థాంగ్ ఆధ్వర్యంలో 130మంది బౌద్ధ భిక్షువులు బుధవారం సందర్శించార�
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. చుట్టూ నీరు, గుట్టలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలైన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ క
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఈడబ్ల్యూడీసీ (విద్యా, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన ఊరు - �
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే చెల్లింపులు సైతం వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం నిర్వాహకులు ట్యాబ్ ఎంట్రీ చేసి డీఎం ఆఫీస్లో అందిం చిన వెంటనే రైతులకు నాలుగైదు రోజుల్లో నగదు ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్ల�
సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మొసంగి గ్రామంలో రూ. 20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బుధవారం శంక�