Yadagirigutta | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఆలయ ప్రధానార్చక బృందం వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
వాయు కాలుష్యం నుంచి నల్లగొండ పట్టణం విముక్తి పొందింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల నల్లగొండలో కాలుష్యం గణనీయంగా తగ్గినట్టు రా్రష్ట్ర పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్క�
మహశివరాత్రి సందర్భంగా అనుముల మండలం పేరూరు గ్రామంలో స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్ధాయి మహిళా కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి.
నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. రాయ్చూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఆ�
సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమంగా చేపట్టిన ఈ పథకాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్�
కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉండాలని, పిల్లలకు మంచి చదువు చెప్పించాలని రోజుకూలీకి వెళ్తున్న కష్టజీవులపైకి మృత్యుశకటం దూసుకువచ్చింది. పనికి వెళ్తున్న ఆటోను ఢీకొట్టి నలుగురు మహిళా కూలీలను బలితీ�
రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణను దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ జన్మదినం కానుకగా యాదగిరిగుట్టకు 100పడకల ఏరియా ఆస్పత్రి పనులు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థి�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రజా పాలకుడు, అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వం సిద్ధమైంది. శుక్రవారం సీఎం కేసీఆర్ 69వ జన్మదినాన్న
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం ఆలయంలో
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇటుకలపాడు గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవానికి భువనగిరి ఎంపీ హాజరయ్యారు. ఆ తర్వాత రాజకీయ విమర్శలు చేయడంతో దేవాలయానికి వచ�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వెలిమినేడు వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది.
మండలంలోని పాల్తితండా, పలుగు గ్రామాల్లో శని, ఆదివారాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహిస్తున్నారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి రాత్రి 7,8 గంటల వరకూ కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.