ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెన్నైలో జరగుతున్న సౌత్ జోన్ స్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో ఎంజీయూ జట్టు తొలి మ్యాచ్ విజయం సాధించినట్లు యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.�
కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పోటీ పరీక్షలు మేకల అభినవ్ స్టేడియంలో బుధవారం కొనసాగాయి. ఈవెంట్స్కు 1200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సిండగా 1,021 మంది
సర్కారు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడంతోపాటు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నది. భోజన వసతితోపాటు కనీస అవసరాలు తీరుస్తున్నది. కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికలకు గతం�
గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో 18 పంచాయతీలకు సొంత భవనాలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయాన్ని భక్తులు నిత్యం సందర్శించేలా తీర్చి దిద్దుతామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వాలు కులవృత్తులను నిర్లక్ష్యం చేశాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేసి వృత్తిదారులను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం కట్టంగూర్లో రెండు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాస
Excise police | ఒడిశాలోని మద్యం తయారీ డిస్టిలరీలో తెలంగాణ అబ్కారీ పోలీసులు భారీగా అక్ర మద్యాన్ని సీజ్ చేశారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి పెద్దమొత్తంలో రాష్ట్రానికి అక్రమ మద్యం పంపిణీ అవుతున్నట్లు ఎక్సైజ్
Nalgonda | నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఇనుపాముల వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.