Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలతో ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఓ పెద్ద మనిషి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 15 ఏళ్లుగా మంత్రిగా ఉండి మంచినీళ్లు , రో
శాస్త్రీయ నృత్యం.. ప్రతి కదలిక ఒక సందేశాన్ని అందజేస్తుంది. ప్రదర్శకుల శరీరాల ద్వారా ప్రేక్షకులకు కథను చెబుతుంది. సున్నితమైన కాళ్లపై పక్షిలా తేలికగా కదులుతూ నాట్యం చేస్తుంటారు కళాకారులు అవునా? అయితే గరిడ
మండలంలోని చాకిరాల గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి బ్లెడుతో గాయపరుచుకున్నాడు. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన యాతాకుల వాలి అదే గ్రామానికి చెందిన వరికుప్పల కళింగరావు అనే వ్య�
మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపూరు గ్రామానికి చెందిన సామ వెంకట్రెడ్డి కుమారుడు సామ సతీశ్(28) స్థానిక బంకులో పెట్రోల్�
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎని మిదేండ్లలోనే అనేక పథకాల అమలుతో వ్యవసాయం పండుగలా మారి ప్రపంచానికి అన్నంపెట్టే స్థాయికి మన రైతులు ఎదిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి�
మండలంలో 65వ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గుర�
విద్యారంగంలో మరుపురాని మాస్టారు కొండపల్లి రామానుజరావు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. కోదాడ పట్టణంలోని మేళ్లచెర్వు కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్వర్గ
రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల ప్రజలు సరైన ఆహారం తీసుకోని కారణంగా పలు వ్యాధుల బారిన పడుతుంటారు. అలాంటి వారికి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ�
minister jagadish reddy | ప్రధాని మోదీవన్నీ దొంగమాటలేనని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో నిర్మించిన వేర్ హౌసింగ్ గోదాములను వ్యవసాయశాఖ
Nalgonda | నల్లగొండ జిల్లా కట్టంగూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలంలోని యరసానిగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది.
భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ ఎన్నో భాషల్లోని విలువైన విజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారాంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకు అవసరమైన విలువైన విజ్ఞా�
నూతనంగా ఏర్పాటైన మోటకొండూర్ మండలంలో మరో నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కానున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి వెల్లడించారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంతంలోని మోటకొండూర్, వర�
మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగర్భజలాలపై ఒత్తిడి పెరుగడంతో వరిసాగులో నీటి సామర్థ్య యాజమాన్య పద్ధతులు పాటించాలని, మిథేన్ కాలుష్య కారకం నివారణకు తడి-పొడి సాగు విధానం అవసరమని కేవీకే కంపసాగర్ శాస్
మండలంలోని గుడుగుంట్లపాలెంలో మంగళవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు షేక్ నాగుల్మీరా(20) డిసెంబర్ 31 రాత్రి పాలకవీడు గ�