తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, 17 �
గొర్రెలు, మేకల పెంపకందారులు పశువైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమ జీవాలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. మండలంలోని గరికనేటితండాలో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెం
చాపకింద నీరులా కుష్టు వ్యాధి విస్తరిస్తున్నది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో వ్యాధి కాస్త తగ్గుముఖం ప�
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 251బడులను ఎంపిక చేశాం. రూ.30లక్షల్లోపు ఖర్చు అయ్యే స్కూళ్ల పనులు చివర దశకు వచ్చాయి. ఇప్పటికే 50దాకా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి
విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని దాని సాధనకు కృషి చేయాలని, విద్యార్థుల ఆసక్తిని గమనించి ఉపాధ్యాయులు వారిని ఆదిశగా ప్రోత్సహించాలని తుంగతుర్తి, నల్లగొండ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూ�
టీఎస్ బీపాస్ మున్సిపాలిటీల్లో నిర్మాణ అనుమతులన్ని టీఎస్బీపాస్ ద్వారానే ఇవ్వాలి. దీనిని మరింత సమర్ధవంతంగా, పకడ్బందీగా అమలు చేయాలి. 75 గజాల స్థలంలోని నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు. ఆపై విస్తీర్ణంలోన
పంట మంచి దిగుబడికి భూసార పరీక్షలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, డీఏఓ సుచరిత సూచించారు. సోమవారం ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా పానగల్ క్లస్టర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వా
నల్లగొండ జిల్లా నీళ్లకుండగా మారింది. గత ఏడాది కంటే రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భజల మట్టం పెరిగిన జిల్లాగా తొలిసారి రికార్డుకెక్కింది. గత ఏడాది నవంబర్తో పోల్చితే ఏకంగా 2.41మీటర్ల మేర భూగర్భ జల మట్టం పెరగడం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1, 544 కోట్లతో ఆరేడు నెలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నివాళి అర్పించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశా�
సాగునీటికి ఆయువు పట్టువైన మునుగోడు వాగు నూతన శోభను సంతరించుకున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ప్రజల కళను ప్రభుత్వం సాకారం చేసింది. మండలంలలోని వాగులపై మూడు చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి రెం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారు జూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం �
ప్రస్తుతం సన్నధాన్యానికి మద్దతుకు మించి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో వానకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో సాగునీరు అందించింది. దాంతో పాటు ఈ సీ
దేశంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలకు రాష్ట్ర బీజేపీ నాయకులు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక ధర్మభిక్షం భవన్�