Minister Jagadish Reddy | మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కారు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్రం మాట విననందుకు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సి�
గతంలో రూ.200 లు పించన్ వచ్చేది. అది సరిపోక పోయేది. కారు గుర్తు కేసీఆర్ సారు రెండు వేలు ఇస్తుండు. తలెత్తుకుని బతుకుతున్నాం. అంతేకాకుండా మా బిడ్డ బిడ్డకు కల్యాణలక్ష్మితో లక్ష రూపాయలు వచ్చినై. కారు గుర్తు ప్ర�
Telangana | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. దాంతో గ్రామంలో విషాద ఛాయలు నెలక�
Buddhavanam | నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం థీమ్ పార్కులో పాతరాతి యుగం ఆనవాళ్లు కనిపించినట్లు పురావస్తు నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
Road Accident | నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి గా
ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించుకోవచ్చు. బయో ఇన్టెన్సివ్ గార్డెనింగ్ విధానంలో పూర్తిగా సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తూ పెరటి తోటలను సా
సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్ను కాంట్రాక్టర్ల�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా కొనసాగుతున్నది. ప్రతి మంగళవారం మహిళలకు ఉచిత వైద్య పరీక్షలతోపాటు మందులు పంపి
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధిక�
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
శారీరక శ్రమ తగ్గడం, మారిన జీవన విధానం, పెరిగిన ఒత్తిడితో ప్రజలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రధానంగా గుండెపోటు బారిన పడుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. �
నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న నారెళ్లగూడ మేజర్ పరిధిలోని ఆయకట్టుకు ఒక నాడు సాగు నీటి పారుదల అష్టకష్టంగా ఉండేది. ఫలితంగా మేజర్ పరిధిలోని చివరి భూములు నీటి పారుదలకు నోచుకోక సుమార�
హిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. దేశంలో మహిళలకు సముచి