మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపికను శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ
సామాన్యుడి చేతిలో వజ్రాయుధమైన సమాచార హక్కు చట్టంపై యువత అవగాహన పెంచుకోవాలని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ గగులోతు శంకర్నాయక్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయలో ‘ఆర్టీఐ యాక్ట్పై అవగాహన’ అనే అంశంప�
కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పరీక్షలు పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం కొనసాగాయి. ఈవెంట్స్లో 1,347 మంది అభ్యర్థులకుగాను 1,182 మంది హజరుకాగా 165 మంది గైర్హాజరయ్యారు
మండలకేం ద్రంలోని పోలీస్స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. మండలంలోని రామగిరికి చెందిన బొడ్డు అర్వపల్లిని ఆయన కొడుకు కొట్టి గాయపర్చారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విష�
మండలంలోని నోముల గ్రామంలో పందుల షెడ్డును తొలగించాలని శుక్రవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పందులు ఇళ్లల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని, వాటితో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని గ్రామస్త
మండలంలోని నక్కలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో నలుగురు ఉపాధ్యాయులు సెలవు పెట్టడంతో డీఈఓతో మ�
చుట్టూ పచ్చని పంట పొలాల నడుమ ఆధునిక దహన వాటికలు, వచ్చిన వారు కూర్చునేందుకు కుషన్ చైర్లు, ఆధునిక హంగులతో బాత్రూంలు, మధ్యలో పచ్చని మొక్కలతో పార్కును తలపిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కోదాడ పట్టణంలో వైకుంఠ
యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రో
కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మట్టపల్లి ఆలయం ముస్తాబవుతున్నది. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు
నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకొనేలా పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ పేరుతో ఫుల్గా మందు తాగి వాహనంపై దూసుకెళ్తామనుకు
ఇప్పుడు ఎవరి నోటా విన్నా ఒక్కటే మాట! డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్ ఎక్కడ? 2022కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చిన్నాపెద్ద సిద్ధమయ్యారు. ఏర్పాట్లలో నిమగ్నమ�
పట్టణ స్థానిక సంస్థలకు సవాల్గా మారిన కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
BRS | మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు కదంతొక్కారు. పంట కల్లాలకు ఉపయోగించిన ఉపాధి నిధులను వెనకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై