ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి సమస్య ప్రధానంగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే నీటి వనరులు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పట్టణాల్లో గుక్కెడు నీటికీ ప్రజలు అవస్థలు పడేది. సూర్యాపేట పట్టణంలో ఈ పరిస్థిత�
Farmhouse | పట్టణాల్లో కనిపించే ఫామ్హౌస్ కల్చర్ ఇప్పుడు పల్లెలకూ పాకింది. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరాలు, పట్టణాల్లో నిత్యం ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్న పట్టణవాసులు పల్లె వాతావరణాన్ని కోరుకుంట
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలతో కరువు నేలను సిరుల భూమిగా మార్చారని, తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నా�
పేదల సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని కన్నెకల్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అన్ని వ�
నేటి యువతకు దివంగత భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జగ్జీవన్రామ్ జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తం�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆ�
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ సుభిక్షంగా మారిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మే�
దేశంలో దారిద్య్రం తాండవిస్తున్నదని, డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి డొల్ల అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత�
Kadiyam Srihari | సీఎం కేసీఆర్ను తెలంగాణకే కట్టడి చేయాలని కుట్రలతో తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు.
నల్లగొండ (Nalgonda) మండలం చందనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ (Dumping yard) సమీపంలో చిరుత పులి (Leopard) మృతి కలకలం సృష్టించింది. డంపింగ్ యార్డ్ పక్కన ఊర పందిని తిని వారం పది రోజుల క్రితం చిరుత చనిపోయినట్లు తెలుస్తున్నది.
కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం (CPM) తిప్పికొడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అన్నారు.